ప్రతి ఒక్కరం మూడు మొక్కలు నాటుదాం.. తెలంగాణ జాతిపితకు బర్త్ డే కానుక ఇద్దాం : సంతోష్ కుమార్ పిలుపు
KCR | బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ 70వ బర్త్ డే సందర్భంగా ఒక్కొక్కరూ మూడు మొక్కలు నాటాలని రాజ్యసభ ఎంపీ జోగినపల్లి సంతోష్ కుమార్ పిలుపునిచ్చారు.లెజెండ్ పుట్టిన రోజున పచ్చటి మొక్కలు నాటుదామని అన్నారు. తెలంగాణ జాతిపితను గౌరవించాలంటే మాతృభూమిని పోషించడం…
పెండింగ్ లో ఉన్న మూడు డిఏ లను వెంటనే విడుదల చేయాలి: టిఆర్టిఎఫ్ రంగారెడ్డి జిల్లా అధ్యక్షులు కొమ్ము లోకేశ్వర్
పెండింగ్ లో ఉన్న మూడు డిఏ లను వెంటనే విడుదల చేయాలని టిఆర్టిఎఫ్ రంగారెడ్డి జిల్లా అధ్యక్షులు కొమ్ము లోకేశ్వర్ అన్నారు. గండిపేట్ మండలంలో వివిధ పాఠశాలలలో టిఆర్టిఎఫ్ క్యాలెండర్, డైరీలను అందజేశారు. ఈ సందర్భంగా కొమ్ము లోకేశ్వర్ మాట్లాడుతూ ఉద్యోగులకు…
ప్రకటించిన ఆరు హామీల్లో మరికొన్నింటిని అమలు చేయడానికి ప్రభుత్వం సమాయత్తం అ వుతోంది. అందులో భాగంగా ఉచిత విద్యుత్,200 యూనిట్ల వరకు గృహజ్యోతి పథకం కింద రూ. 500 లకే సబ్సిడీ సిలిండర్ (మహాలక్ష్మీ పథకం కింద), ఇళ్లు కట్టుకోవడానికి రూ.…
హైదరాబాద్:తెలంగాణ లో ఇవాళ్టితో ఎన్నికల ప్రచారం ముగియనుంది. సీఎం కేసీఆర్ మూడు ప్రజా ఆశీర్వాద సభల్లో పాల్గొననున్నారు. ముందుగా వరంగల్ ఈస్ట్, వరంగల్వెస్ట్ లలో సీఎం కేసీఆర్ ప్రచారం ముగించు కుంటారు. అనంతరం తన సొంత నియోజకవర్గమైన గజ్వేల్లో సాయంత్రం ప్రచారంలో…
సంగారెడ్డి జిల్లా పటాన్చెరు నియోజకవర్గం అమీన్పూర్ మున్సిపల్ పరిధిలోని బీరంగూడ గుట్ట పైన 15.51 కోట్ల రూపాయలతో నాలుగు మిలియన్ లీటర్ల సామర్థ్యంతో నిర్మించిన రిజర్వాయర్, పీజేఆర్ కాలనీ, మాధవపురి హిల్స్ కాలనీలో 5.88 కోట్ల రూపాయల అంచనా వ్యయంతో రెండు…
సాక్షిత : కూకట్పల్లి నియోజకవర్గం మూసాపేట్ డివిజన్ బబ్బుగూడలోని నివాసం ఉంటున్న గణేష్, అనురాధల నివాస గృహం గత మూడు రోజులుగా కురుస్తున్న వర్షాల వల్ల గోడ కూలిపోయి తీవ్ర అవస్థలు పడుతున్నారు.. ఈ నేపథ్యంలో ఎమ్మెల్యే మాధవరం కృష్ణారావు మాజీ…
మూడు గంటల కరెంటు ఇచ్చే వారి వైపు కాదు మూడు పంటలు పండే సదుపాయం కల్పించే కెసిఆర్ సార్ వైపు రైతులుంటారు
సాక్షిత : చేవెళ్ల ఎంపీ డాక్టర్ గడ్డం రంజిత్ రెడ్డి , వికారాబాద్ జిల్లా, BRS పార్టీ అధ్యక్షులు, ఎమ్మెల్యే డాక్టర్ మెతుకు ఆనంద్ , చేవెళ్ల ఎమ్మెల్యే కాలే యాదయ్య మరియు పరిగి ఎమ్మెల్యే కొప్పుల మహేష్ రెడ్డి చేవెళ్ల…
సాక్షితపెద్దపల్లి నియోజకవర్గం* : పెద్దపల్లి ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో CMRF చెక్కులు పంపిణీ చేసిన ఎమ్మెల్యే దాసరి.*పెద్దపల్లి నియోజకవర్గంలోని 150 మంది లబ్ధిదారులకి CMRF ద్వారా 63,97,600/- రూపాయల చెక్కులను ఎమ్మెల్యే దాసరి మనోహర్ రెడ్డి అందజేయడం జరిగింది.ఎమ్మెల్యే మాట్లాడుతూ పేద…
సాక్షిత : ఆలమూరు ఎస్సై ఎస్ శివప్రసాద్ ఆధ్వర్యంలో..అంబేద్కర్ కోనసీమ జిల్లా ఆలమూరు మండలం చింతలూరు శ్రీ నూకంబిక అమ్మవారి జాతర మహోత్సవంలో భాగంగా అయినవిల్లి మండలం అయినవిల్లి గ్రామమునకు చెందిన యడ్ల సత్యవేణి అనే మహిళ అమ్మవారిని దర్శించుకోవడానికి ఆలయ…
Three shops burnt due to electric short circuit… కరెంటు షార్ట్ సర్క్యూట్ తో దగ్ధమైన మూడు దుకాణాలు… మానవతా దృక్పథంతో స్పందించిన ఎమ్మెల్యే కేపి వివేకానంద్… ఒక్కో దుకాణానికి రూ.50 వేల చొప్పున లక్షా యాభై వేల ఆర్థిక…