లింగాలపాడు గ్రామంలో జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో నూతనంగా నిర్మించిన అదనపు తరగతి గదులు

లింగాలపాడు గ్రామంలో జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో నూతనంగా నిర్మించిన అదనపు తరగతి గదులను ప్రారంభించిన MLA డాక్టర్ మొండితోక జగన్ మోహన్ రావు .. సాక్షిత : నాడు -నేడు నిధులు రూ.1.20 కోట్ల అంచనా వ్యయంతో 5 అదనపు…

నరేంద్ర మోడీ ఘట్కేసర్ నుండి శేరిలింగంపల్లి వరకు నూతనంగా ప్రారంభించిన MMTS ట్రైన్

భారత ప్రధాన మంత్రి నరేంద్ర మోడీ ఘట్కేసర్ నుండి శేరిలింగంపల్లి వరకు నూతనంగా వర్చువల్ గా ప్రారంభించిన MMTS ట్రైన్ ను సుచిత్ర స్టేషన్ వద్ద స్వాగతo పలికిన బీజేపీ మేడ్చల్ అర్బన్ జిల్లా కార్యదర్శి చెరుకుపల్లి భరత్ సింహ రెడ్డి.…

నూతనంగా ఏర్పాటు చేసిన 64 సీసీ కెమెరాలు

కొండాపూర్ డివిజన్ పరిధిలోని పత్రిక నగర్ కాలనీ లో రూ. 28 లక్షల రూపాయల అంచనా వ్యయం తో నూతనంగా ఏర్పాటు చేసిన 64 సీసీ కెమెరాలు సాక్షిత : ఎమ్మెల్యే అరెకపూడి గాంధీ మాట్లాడుతూ  పత్రిక నగర్ కాలనీ వాసులు…

ఎమ్మెల్యే కొడాలి నానిను మర్యాదపూర్వకంగా కలిసిన నూతనంగా వీధుల్లో చేరిన మున్సిపల్ కమిషనర్, సిసిఎస్ సిఐ

గుడివాడలో విధులు నిర్వహించే ప్రభుత్వ ఉద్యోగులందరితో స్నేహభావంతో ఉంటానన్న ఎమ్మెల్యే నాని….*-ప్రభుత్వ ఆకాంక్షలకు అనుగుణంగా అధికారులు ప్రజలకు మంచి చేయాలని సూచించిన ఎమ్మెల్యే నాని…గుడివాడ మున్సిపల్ కమిషనర్ గా ఇటీవల బాధ్యతలు చేపట్టిన జి.బాల సుబ్రహ్మణ్యం, సిసిఎస్ సీఐగా బాధ్యతలు చేపట్టిన…
Whatsapp Image 2024 01 31 At 12.36.01 Pm

నూతనంగా శేరిలింగంపల్లి వెస్ట్ జోన్ జోనల్ కమీషనర్ గా బాధ్యతలు తీసుకున్న స్నేహ శబరీష్

నూతనంగా శేరిలింగంపల్లి వెస్ట్ జోన్ జోనల్ కమీషనర్ గా బాధ్యతలు తీసుకున్న స్నేహ శబరీష్ ని మర్యాదపూర్వకంగా కలిసి బాధ్యతలు తీసుకునేందుకు శుభాకాంక్షలు తెలిపిన రామచంద్రపురం కార్పొరేటర్ బూరుగడ్డ పుష్పనగేష్ .అనంతరం రామచంద్రపురం డివిజన్ అభివృద్ధికై చేర్చించడం జరిగింది. అలాగే ఆర్సిపురంలో…
Whatsapp Image 2024 01 17 At 4.14.50 Pm

శేరిలింగంపల్లి జోనల్ కమిషనర్ గా నూతనంగా నియమింపబడిన శ్రీమతి స్నేహ శబరీష్, ఐ.ఏ.ఎస్

శేరిలింగంపల్లి జోనల్ కమిషనర్ గా నూతనంగా నియమింపబడిన శ్రీమతి స్నేహ శబరీష్, ఐ.ఏ.ఎస్ ని కార్పొరేటర్లు రాగం నాగేందర్ యాదవ్ , హమీద్ పటేల్ ,ఉప్పలపాటి శ్రీకాంత్ , శ్రీమతి మంజుల రఘునాథ్ రెడ్డి ,మాజీ కార్పొరేటర్ సాయి బాబా తో…

భాగ్యనగర్ కాలనీ లో గల PNR కాంప్లెక్స్ లో నూతనంగా ఏర్పాటు

హైదర్ నగర్ డివిజన్ పరిధిలోని భాగ్యనగర్ కాలనీ లో గల PNR కాంప్లెక్స్ లో నూతనంగా ఏర్పాటు చేసిన దేవి పవిత్ర గోల్డ్ మరియు డైమండ్స్ జ్యువెలర్స్ షాప్ ను ఉప్పల్ ఎమ్మెల్యే బండారు లక్ష్మారెడ్డి , కార్పొరేటర్లు నార్నె శ్రీనివాసరావు…

20 లక్షల రూపాయలతో నూతనంగా నిర్మించిన డ్రైనేజీలను ప్రారంభించిన ఎమ్మెల్యే ఎమ్మెల్సీ…

20 లక్షల రూపాయలతో నూతనంగా నిర్మించిన డ్రైనేజీలను ప్రారంభించిన ఎమ్మెల్యే ఎమ్మెల్సీ… సాక్షిత : నంద్యాల పట్టణంలో ని 7వార్దు ఫరూక్ నగర్ లో కౌన్సిలర్ కలాం భాషా ఆధ్వర్యంలో నిర్వహించిన గడపగడపకు మన ప్రభుత్వంలో ప్రజల నుండి వచ్చిన డ్రైనేజీ…

నూతనంగా నిర్మిస్తున్న భూగర్భ డ్రైనేజీ పనులు

కుత్బుల్లాపూర్ నియోజకవర్గం 132 జీడిమెట్ల డివిజన్ పరిధి లొ కుత్బుల్లాపూర్ గ్రామంలో నూతనంగా నిర్మిస్తున్న భూగర్భ డ్రైనేజీ పనులను గ్రామ వాసులతో కలిసి పరిశీలించి ప్రజలకు ఎటువంటి ఇబ్బంది కలగకుండా పనులను వేగవంతం చేయాలనీ సంబంధిత అధికారులను కోరిన బీజేపీ మేడ్చల్…

లింగంపల్లి విలేజ్ లో నూతనంగా ఏర్పాటు చేసిన బస్తీ దవాఖాన

శేరిలింగంపల్లి డివిజన్ పరిధిలోని లింగంపల్లి విలేజ్ లో నూతనంగా ఏర్పాటు చేసిన బస్తీ దవాఖాన ను డిప్యూటీ DMHO శ్రీమతి సృజన , కార్పొరేటర్ రాగం నాగేందర్ యాదవ్ తో కలిసి ముఖ్యఅతిథిగా పాల్గొని ప్రారంభించిన ప్రభుత్వ విప్ ఆరేకపూడి గాంధీ…

You cannot copy content of this page