రామచంద్రపురం పోలీస్ డిపార్ట్మెంట్ ఆధ్వర్యంలో బాలాజీ గార్డెన్స్లో ఏర్పాటు చేసిన గణేష్ నవరాత్రి ఉత్సవం

రామచంద్రపురం పోలీస్ డిపార్ట్మెంట్ ఆధ్వర్యంలో బాలాజీ గార్డెన్స్లో ఏర్పాటు చేసిన గణేష్ నవరాత్రి ఉత్సవం కోసం పీస్ కమిటీ మీటింగ్ లో లింగంపల్లి ఎసిపి,సిఐలు,ఎస్ఐలు,జిహెచ్ఎంసి డిసి,ఎఈ లు,ఎస్ఎస్ ఇతర అన్ని విభాగ అధికారులు,గ్రామా ప్రజలతో కలిసి ముఖ్య అతిధిగా పాల్గొని,గణేష్ నవరాత్రిలో…

రాబోయే సార్వత్రిక ఎన్నికలకు సిద్ధం చేసిన బ్యాలేట్ కంట్రోల్ యూనిట్లు

రాబోయే సార్వత్రిక ఎన్నికలకు సిద్ధం చేసిన, బ్యాలేట్, కంట్రోల్ యూనిట్లు. ఈ రోజు 15..9..23 శుక్రవారం,ఒంగోలు ఈవీఎం గోడౌన్ నందు ఈ మధ్య కొత్తగా వచ్చిన ఈవీఎం లు బ్యాలెట్ యూనిట్లు 1250, కంట్రోల్ యూనిట్లు 5440 లను ఈ రోజు…

ఎన్టీఆర్ చౌరస్తాలో ధర్నా చేస్తూ ట్రాఫిక్ జామ్ చేసిన అంగన్వాడి టీచర్స్

వికారాబాద్ జిల్లా ఎన్టీఆర్ చౌరస్తాలో ధర్నా చేస్తూ ట్రాఫిక్ జామ్ చేసిన అంగన్వాడి టీచర్స్

పోలింగ్ స్టేషన్లను క్షేత్రస్థాయిలో పరిశీలన చేసిన RDO

ఒంగోలు నగరం లోని కొత్త పోలింగ్ స్టేషన్లను క్షేత్రస్థాయిలో పరిశీలన చేసిన ఒంగోలు RDO ఈ రోజు 13..9..23 బుధవారం,ఒంగోలు లోని పోలింగ్ స్టేషన్లు పరిశీలన ఒంగోలు RDO విశ్వేశ్వరరావు గుర్తింపు పొందిన రాజకీయ పార్టీల ప్రతినిధుల సమక్షంలో పరిశీలన చేయటం…

18.50 లక్షల రూపయలతో పలు అభివ్రుది పనులకు భూమి పూజ చేసిన.

అలంపూర్ శాసన సభ్యులు డాక్టర్.వి.యం.అబ్రహం .. అలంపూర్ నియోజక వర్గనీ అన్ని రంగాల్లో అభివృద్ధి చేస్తా. -అలంపూర్ నియోజక వర్గంలో ఉన్న ప్రతి మున్సిపాలిటీ కానీ గ్రామాలు కానీ ఆదర్శవంతంగా తీర్చిదిద్దుతా… -పట్టణాలు,మరియు గ్రామాలు అభివృద్ధి చేయడమే ముఖ్యమంత్రి కేసీఆర్ లక్ష్యం……

ప్రాణాలను సైతం లెక్క చేయకుండా కరోనా సమయం లో ఆశా వర్కర్లు చేసిన సేవ అంత ఇంతా కాదు

ఆశా వర్కర్లుకు ఫిక్స్ డ్ వేతనం 18 వేలు ఇవ్వాలి ఆశా వర్కర్లకు అండగా కాంగ్రెస్ పార్టీ ఉంటుంది కాంగ్రెస్ పార్టీ జాతీయ మహిళా ప్రధాన కార్యదర్శి ములుగు ఎమ్మెల్యే సీతక్క తెలంగాణ రాష్ట్రంలో సుమారు 28 వేల మంది ఆశా…

యర్రగొండపాలెంలో 30 యాక్ట్ సందర్భంగా భారీ బందోబస్తు ఏర్పాటు చేసిన ఎస్సై జి కోటయ్య

యర్రగొండపాలెంలో 30 యాక్ట్ సందర్భంగా భారీ బందోబస్తు ఏర్పాటు చేసిన ఎస్సై జి కోటయ్య యర్రగొండపాలెం మండల వ్యాప్తంగా ఎస్పి మల్లికా గార్గ్ ఆదేశాల మేరకు 30 యాక్ట్ అమలు చేస్తున్నట్లు ఎస్సై జి కోటయ్య తెలిపారు. ఎవరైనా ర్యాలీలు, నిరసనలు…

సీఎంఆర్ఎఫ్ చెక్కులు పంపిణీ చేసిన తెలంగాణ రాష్ట్ర మహిళా కమిషన్ చైర్ పర్సన్ సునితా లక్ష్మారెడ్డి

సీఎంఆర్ఎఫ్ తో ప్రభుత్వం పేదలకు ఆర్థిక భరోసా.. పేదల ఆరోగ్యానికి సంజీవని సీఎంఆర్ఎఫ్ ఆపదలో అపన్న హస్తం సీఎంఆర్ఎఫ్ : సునితాలక్ష్మారెడ్డి వివిధ అనారోగ్య కారణాలతో చికిత్స అనంతరం సీఎంఆర్ఎఫ్ కు రాష్ట్ర మహిళా కమిషన్ చైర్ పర్సన్ సునితాలక్ష్మారెడ్డి కి…

శ్రీ కృష్ణున్ని దర్శించుకుని ప్రత్యేక పూజలు చేసిన కలిశెట్టి అప్పలనాయుడు దంపతులు

07-09-2023ఎచ్చెర్ల నియోజకవర్గంరణస్థలం మండలం కోష్ట గ్రామంలో శ్రీశ్రీశ్రీ రాధా గోవింద మందిరంలో శ్రీ కృష్ణ జన్మాష్టమి సందర్బంగా శ్రీ కృష్ణున్ని దర్శించుకుని ప్రత్యేక పూజలు చేసి అన్నదానం కార్యక్రమంలో పాల్గొన్నా ఉత్తరాంధ్ర శిక్షణ శిబిరం మాజీ డైరెక్టర్ ఎచ్చెర్ల నియోజకవర్గ తెదేపా…

కళ్యాణ లక్ష్మీ, షాదీ ముబారయ్ మరియు బీసీ బంధు చెక్కులు పంపిణీ చేసిన ఆదిలాబాద్ జడ్పీ చైర్మన్ జనార్ధన్ రాథోడ్

మహిళలను అన్ని రంగాల్లో అభివృద్ధి చేస్తున్న తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి కెసిఆర్ అమ్మాయిల పెళ్లిళ్లు తల్లిదండ్రులకు భారం కాకూడదని సీఎం కేసీఆర్ కుటుంబ పెద్దగా కల్యాణ లక్ష్మీ పథకం ప్రవేశ పెట్టారని జడ్పీ ఛైర్మన్ జనార్ధన్ రాథోడ్ గారన్నారు. తహసీల్దారు కార్యాలయంలో…

You cannot copy content of this page