రామచంద్రపురం పోలీస్ డిపార్ట్మెంట్ ఆధ్వర్యంలో బాలాజీ గార్డెన్స్లో ఏర్పాటు చేసిన గణేష్ నవరాత్రి ఉత్సవం

Spread the love

రామచంద్రపురం పోలీస్ డిపార్ట్మెంట్ ఆధ్వర్యంలో బాలాజీ గార్డెన్స్లో ఏర్పాటు చేసిన గణేష్ నవరాత్రి ఉత్సవం కోసం పీస్ కమిటీ మీటింగ్ లో లింగంపల్లి ఎసిపి,సిఐలు,ఎస్ఐలు,జిహెచ్ఎంసి డిసి,ఎఈ లు,ఎస్ఎస్ ఇతర అన్ని విభాగ అధికారులు,గ్రామా ప్రజలతో కలిసి ముఖ్య అతిధిగా పాల్గొని,గణేష్ నవరాత్రిలో ఎలాంటి జాగ్రతలు తీసుకోవాలో,పీస్ గా ఎలాగా పండుగ జరుపుకోవాలి తెలిపిన స్థానిక రామచంద్రపురం కార్పొరేటర్ బూరుగడ్డ పుష్పనగేష్ .

అనంతరం మట్టి వినాయకులను పంపిణి చెయ్యడం జరిగింది.రేపటి నుంచి జిహెచ్ఎంసి కార్యాలయం,వార్డ్ కార్యాలయంలో మట్టి వినాయకుల పంపిణి జరుగుతుంది,కావున అందరు సద్వినియోగం చేసుకుని తీసుకోవాలి అని కార్పొరేటర్ గారు కోరడం జరిగింది.వారితో చిగురు శ్రీను,కిరణ్ గౌడ్,సీఎం మల్లేష్,నాగరాజు గౌడ్,నవీన్ గౌడ్,మల్లికార్జున్,శోభా తదితరులు.

Related Posts

You cannot copy content of this page