శ్రీ కృష్ణున్ని దర్శించుకుని ప్రత్యేక పూజలు చేసిన కలిశెట్టి అప్పలనాయుడు దంపతులు

Spread the love

07-09-2023
ఎచ్చెర్ల నియోజకవర్గం
రణస్థలం మండలం

కోష్ట గ్రామంలో శ్రీశ్రీశ్రీ రాధా గోవింద మందిరంలో శ్రీ కృష్ణ జన్మాష్టమి సందర్బంగా శ్రీ కృష్ణున్ని దర్శించుకుని ప్రత్యేక పూజలు చేసి అన్నదానం కార్యక్రమంలో పాల్గొన్నా ఉత్తరాంధ్ర శిక్షణ శిబిరం మాజీ డైరెక్టర్ ఎచ్చెర్ల నియోజకవర్గ తెదేపా సీనియర్ నాయకులు కలిశెట్టి అప్పలనాయుడు గారి దంపతులు..

Related Posts

You cannot copy content of this page