రాబోయే సార్వత్రిక ఎన్నికలకు సిద్ధం చేసిన బ్యాలేట్ కంట్రోల్ యూనిట్లు

Spread the love

రాబోయే సార్వత్రిక ఎన్నికలకు సిద్ధం చేసిన, బ్యాలేట్, కంట్రోల్ యూనిట్లు.

ఈ రోజు 15..9..23 శుక్రవారం,ఒంగోలు ఈవీఎం గోడౌన్ నందు ఈ మధ్య కొత్తగా వచ్చిన ఈవీఎం లు బ్యాలెట్ యూనిట్లు 1250, కంట్రోల్ యూనిట్లు 5440 లను ఈ రోజు జిల్లా ఎలక్షన్ సెల్ సూపరంటెండ్ శ్రీనివాసరావు పొలిటికల్ పార్టీల ప్రతినిధుల సమక్షంలో ఈ రోజు బ్యాలేట్, కంట్రోల్ యూనిట్ల పనితీరును పరిశీలించి, బాక్స్ లకు క్రమసంఖ్యలో నెంబర్లు వేసి రాబోయే సార్వత్రిక ఎన్నికలకు సిద్ధం చేస్తున్నారు.ఈ కార్యక్రమం లో గుర్తింపు పొందిన రాజకీయ పార్టీల ప్రతినిధులు..వైసీపీ తరుపున దామరాజు క్రాంతికుమార్, రాష్ట్ర ప్రచార కమిటీ ప్రధాన కార్యదర్శి, కాంగ్రెస్..Sk రసూల్, బీజేపీ.. బసినేపల్లి రాజశేఖర్, గుర్రం సత్యం, ఒంగోలు మండలం DT రఫీ, ఉపేంద్ర, రంగారావు, నవీన్ పాల్గొన్నారు.

Related Posts

You cannot copy content of this page