ఇండ్లపై సోలార్ విద్యుత్తు యూనిట్లు ఏర్పాటు చేసుకునే వారికి కేంద్ర ప్రభుత్వం రాయితీలను గణనీయంగా పెంచింది. పీఎం సూర్య ఘర్-ముఫ్త్ బిజిలీ యోజన కింద 2 నుంచి 7 కిలోవాట్లలోపు సామర్థ్యంతో కూడిన చిన్న యూనిట్లను ఏర్పాటు చేసుకునేవారికి గతంలో కంటే…
రాబోయే సార్వత్రిక ఎన్నికలకు సిద్ధం చేసిన, బ్యాలేట్, కంట్రోల్ యూనిట్లు. ఈ రోజు 15..9..23 శుక్రవారం,ఒంగోలు ఈవీఎం గోడౌన్ నందు ఈ మధ్య కొత్తగా వచ్చిన ఈవీఎం లు బ్యాలెట్ యూనిట్లు 1250, కంట్రోల్ యూనిట్లు 5440 లను ఈ రోజు…
ఫుడ్ ప్రాసెసింగ్ యూనిట్లు ఏర్పాటుకు కేంద్ర ప్రభుత్వం తీసుకొన్న చర్యలు ఏంటిపార్లమెంట్ లో ప్రశ్నించిన తిరుపతి ఎంపీ మద్దిల గురుమూర్తి
సాక్షిత : ఫుడ్ ప్రాసెసింగ్ సౌకర్యాల కొరత కారణంగా రైతులు పండించిన ఉత్పత్తులు ఎటువంటి విలువ జోడింపు లేకుండా విక్రయించడం వల్ల చాలా మంది రైతులు తమ ఉత్పత్తులపై లాభాలను కోల్పోతారని ప్రభుత్వానికి తెలియదా తెలిసినట్లుయితే దానిని పరిష్కరించడానికి ప్రభుత్వం తీసుకున్న…