పెదకూరపాడు నియోజకవర్గంలో 250 మంది యానిమేటర్లు పనిచేస్తున్నారని, వారు డ్వాక్రా గ్రూపు సభ్యులకు లోన్లు ఇప్పించటం, సబ్సిడీ పథకాలు ఇప్పించటం, ప్రభుత్వ సంక్షేమ కార్యక్రమాలు అందించటం వంటి కార్యక్రమాలలో చురుకైన పాత్ర పోషించుతున్నారని, డ్వాక్రా మహిళల అభ్యున్నతి పట్ల వారు చేస్తున్న…
కోటమర్పల్లిలో కోటి రూపాయలకు పైగా నిధులతో అభివృద్ధి పనులు: వికారాబాద్ ఎమ్మెల్యే “డాక్టర్ మెతుకు ఆనంద్
వికారాబాద్ జిల్లా, BRS పార్టీ అధ్యక్షులు ఎమ్మెల్యే డాక్టర్ మెతుకు ఆనంద్ మర్పల్లి మండల పరిధిలోని కోటమర్పల్లి గ్రామంలో 20 లక్షల నిధులతో నూతన గ్రామపంచాయతీ భవనం నిర్మాణ పనులకు శంకుస్థాపన చేసి, 73 లక్షల నిధులతో కల్వర్టు నిర్మాణ పనులకు…
ముఖ్యమంత్రి జగనన్న హయాంలో పేదలకు జరుగుతున్న మంచి చూసి ప్రతిపక్షాల నాయకులు కూడా వైఎస్సార్సీపీలో చేరుతున్నారు. క్రోసూరు మండలం దొడ్లేరు గ్రామానికి చెందిన టీడీపీ నాయకులు ఎమ్మెల్యే నంబూరు శంకరరావు సమక్షంలో వైఎస్సార్సీపీలో చేరారు. గుంటూరులోని ఎమ్మెల్యే నివాసంలో స్వయంగా కండువా…
కుత్బుల్లాపూర్ నియోజకవర్గం పరిధిలోని వివిధ కాలనీలకు చెందిన సంక్షేమ సంఘాల ప్రతినిధులు మరియు బీఆర్ఎస్ పార్టీ నాయకులు ఎమ్మెల్యే కె.పి. వివేకానంద్ ని తన నివాసం వద్ద కార్యాలయంలో మర్యాదపూర్వకంగా కలిసి పలు సమస్యలపై వినతి పత్రాలు, ఆహ్వాన పత్రికలు అందజేశారు.…
రాఖీ పౌర్ణమి పురష్కరించుకుని ప్రభుత్వ విప్, ఎమ్మెల్యే, డాక్టర్ గువ్వల బాలరాజు కి తన అక్క, చెల్లెళ్లు హైదరాబాద్ లోని తన నివాసంలో రాఖీలు కట్టి ఆశీర్వదించారు. అదేవిధంగా కులమత అనే బేధం లేకుండా ముస్లీం మహిళ ఎమ్మెల్యే కి రాఖీ…
రాఖీ పండుగ సందర్భంగా మాజీ ఎమ్మెల్యే, బిజెపి రాష్ట్ర నాయకుడు కూన శ్రీశైలం గౌడ్ కి తన నివాసంలో పలువురు మహిళలు, బిజెపి మహిళా నాయకులు రాఖీ కట్టారు. మహిళలకు ఆయన రాఖి పౌర్ణమి శుభాకాంక్షలు తెలిపారు
రానున్నఎన్నికలలో ఎమ్మెల్యే కె పి వివేకానంద్ కే తమ మద్దతు – మారుతీ నగర్ రెసిడెంటియాల్ వెల్ఫేర్ సొసైటీ సభ్యులు.
127 రంగారెడ్డి నగర్ డివిజన్ మారుతీ నగర్ సంక్షేమ సంగం సభ్యు ఎమ్మెల్యే కె పి వివేకానంద్ నీ తన నివాస కార్యాలయం వద్ద మర్యాదపూర్వకంగా కలిసారు. ఈ సందర్బంగా తమ కాలనీలో కోట్ల రూపాయలు వెచ్చించి అభివృద్ధికి చేసినందుకు అలాగే…
కుతుబుల్లాపూర్ ఎమ్మెల్యే కేపీ వివేకానంద గౌడ్ ని వారి నివాసం వద్ద మర్యాద పూర్వకంగా కలిసి రాఖీ కట్టి శుభాకాంక్షలు
రాఖీ పండుగ పురస్కరించుకొని కుతుబుల్లాపూర్ ఎమ్మెల్యే కేపీ వివేకానంద గౌడ్ ని వారి నివాసం వద్ద మర్యాద పూర్వకంగా కలిసి రాఖీ కట్టి శుభాకాంక్షలు తెలిపిన మేయర్ శ్రీమతి కోలన్ నీలా గోపాల్ రెడ్డిఅదేవిధంగా 13వ డివిజన్ కార్పొరేటర్ ఆవుల పావని…
తిరుపతి నగరం తిరుపతి కార్పొరేషన్ అత్యంత ప్రతిష్టాత్మకంగా తీసుకున్నటువంటి స్మార్ట్ సిటీ నిధుల్లో భాగంగా నిర్మించిన వినాయక సాగర్ ప్రాజెక్టును సెప్టెంబర్ 7వ తేది ప్రారంభిస్తున్నట్లు టీటీడీ చైర్మెన్ భూమన కరుణాకర రెడ్డి తెలిపారు. వినాయక సాగర్లో జరుగుతున్న పనులను సాయంత్రం…
కుత్బుల్లాపూర్ నియోజకవర్గం: దుండిగల్ గ్రామంలో వచ్చే నెల 3 వ తేదీన జరగనున్న శ్రీ పోచమ్మ తల్లి బోనాలు & ఫలహారం బండి ఊరేగింపు కార్యక్రమానికి ఆలయ కమిటీ చైర్మన్ మాజీ సర్పంచ్, కౌన్సిలర్ జక్కుల కృష్ణ యాదవ్ ఆధ్వర్యంలో దుండిగల్…