కుతుబుల్లాపూర్ ఎమ్మెల్యే కేపీ వివేకానంద గౌడ్ ని వారి నివాసం వద్ద మర్యాద పూర్వకంగా కలిసి రాఖీ కట్టి శుభాకాంక్షలు

Spread the love

రాఖీ పండుగ పురస్కరించుకొని కుతుబుల్లాపూర్ ఎమ్మెల్యే కేపీ వివేకానంద గౌడ్ ని వారి నివాసం వద్ద మర్యాద పూర్వకంగా కలిసి రాఖీ కట్టి శుభాకాంక్షలు తెలిపిన మేయర్ శ్రీమతి కోలన్ నీలా గోపాల్ రెడ్డి
అదేవిధంగా 13వ డివిజన్ కార్పొరేటర్ ఆవుల పావని జగన్ యాదవ్ ,మహిళా నాయకురాలు సబిత జలంధర్ రెడ్డి ఎమ్మెల్యే కి రాఖీ కట్టి శుభాకాంక్షలు తెలియజేశారు.

ఈ సందర్భంగా మేయర్ కి పలువురు మహిళలు రాఖీలు కట్టి,ఒకరికొకరు రాఖీ పౌర్ణమి శుభాకాంక్షలు తెలియజేసుకున్నారు. భాగంగా సోదరులందరూ ప్రతీ ఒక్క పనిలో విజయం సాధించాలని,వారు ఉన్నత స్థాయిలో ఎదగాలని కోరుకుంటూ,అన్నదమ్ములకు అక్కాచెల్లెళ్ళకు రక్షా బంధన్ శుభాకాంక్షలు తెలియజేశారు.ఈ కార్యక్రమంలో బిఆర్ఎస్ మహిళా నాయకులు,పార్టీ కుటుంబ సభ్యులు ,ఇతర ముఖ్యులు తదితరులు పాల్గొన్నారు.

Related Posts

You cannot copy content of this page