సాక్షితతిరుపతి : నాటి పాదయాత్రలో ప్రజల కష్టాలను నేరుగా చూసిన జగన్ మోహన్ రెడ్డి, తాను అధికారంలోకి రాగానే తాను ఇచ్చిన హామీలను ప్రతి ఒక్కటి నెరవేరుస్తున్నాడని తిరుపతి ఎమ్మెల్యే భూమన కరుణాకర రెడ్డి అన్నారు. తిరుపతి ఎం.ఆర్ పల్లె సర్కిల్లో…
ప్రగతి యాత్ర‘లో భాగంగా 32వ రోజు ఎమ్మెల్యే కేపి వివేకానంద్ పర్యటన… చింతల్ డివిజన్ వల్లభాయి పటేల్ నగర్, సిక్కుల బస్తీల్లో ఎమ్మెల్యే పాదయాత్ర *సాక్షిత : * కుత్బుల్లాపూర్ నియోజకవర్గం, చింతల్ 128 డివిజన్ పరిధిలో ‘ప్రగతి యాత్ర‘లో భాగంగా…
గులాబీ తీర్థం పుచ్చుకున్న లాలవల్లి కురుమ సంఘం సభ్యులు: ఎమ్మెల్యే దాసరి ఎలిగేడు మండలంలోని లాలపల్లి గ్రామంలోని కురుమ సంఘ పెద్ద మనుషులు దాదాపు 100 మంది కాంగ్రెస్ పార్టీనీ వీడి ఎమ్మెల్యే క్యాంప్ కార్యాలయంలో ఎమ్మెల్యే దాసరి మనోహర్ రెడ్డి…
నిరుపేద కుటుంబానికి 10000 ఆర్థిక సాయం అందించిన ఎమ్మెల్యే గూడెం మహిపాల్ రెడ్డి గుమ్మడిదల మండలం అనంతారం గ్రామంలో అనారోగ్యంతో రామగళ్ళ నారాయణ మృతి చెందడంతో అనంతారం గ్రామ BRS పార్టీ నాయకులు ఎమ్మెల్యే గూడెం మహిపాల్ రెడ్డి కి తెలుపగా…
బీఆర్ఎస్ కార్యకర్త కుటుంబాన్ని పరామర్శించి భరోసానిచ్చిన ఎమ్మెల్యే… కుత్బుల్లాపూర్ నియోజకవర్గం, దుండిగల్ మున్సిపాలిటీ పరిధిలోని దుండిగల్ గ్రామంకు చెందిన బీఆర్ఎస్ పార్టీ కార్యకర్త సత్తయ్య కుమారుడు పిట్ల నర్సింగ్ రావు (32) లైన్ మెన్ గా విధులు నిర్వర్తిస్తూ ప్రమాదవశాత్తు కరెంట్…

కూకట్పల్లి ఎమ్మెల్యే మాధవరం కృష్ణారావు గారు మూసాపేట్ సర్కిల్ ఆఫీస్ లో సమైఖ్య గ్రూప్ మహిళా సభ్యులతో సమావేశం నిర్వహించారు
కూకట్పల్లి ఎమ్మెల్యే మాధవరం కృష్ణారావు మూసాపేట్ సర్కిల్ ఆఫీస్ లో సమైఖ్య గ్రూప్ మహిళా సభ్యులతో సమావేశం నిర్వహించారు ..ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ తమకున్న సమస్యలను తెలుసుకుని వాటి పరిష్కారానికి కృషి చేస్తానని హామీ ఇచ్చారు.. అలాగే గుర్తింపు కార్డులు…
ఆపదలో ఆపద్బాంధవుడు ఎమ్మెల్యే గూడెం మహిపాల్ రెడ్డి గుమ్మడిదల మండలం అన్నారం గ్రామంలో నివాసం ఉండే చిత్తరి యాదగిరి యాక్సిడెంట్ జరిగి తలకు గాయమై ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నాడు ఇట్టి విషయాన్ని అన్నారం బిఆర్ఎస్ పార్టీ నాయకులు శాసనసభ్యులు ఎమ్మెల్యే గూడెం…

కూకట్పల్లి ఎమ్మెల్యే మాధవరం కృష్ణారావు అల్లాపూర్ డివిజన్లోని వివిధ అభివృద్ధి కార్యక్రమాల్లో పాల్గొన్నారు
సాక్షిత : కూకట్పల్లి ఎమ్మెల్యే మాధవరం కృష్ణారావు అల్లాపూర్ డివిజన్లోని వివిధ అభివృద్ధి కార్యక్రమాల్లో పాల్గొన్నారు.. ఇందులో భాగంగా.. పర్వత్ నగర్ లోని ముస్లిమ్స్ స్మశాన వాటికను మరియు రామారావు నగర్ లోని హిందూ స్మశాన వాటికను ప్రారంభించారు…అనంతరం సెంటర్ అల్లాపూర్…
ఏపీ అసెంబ్లీలో ప్రారంభమైన ఎమ్మెల్యే కోటా ఎమ్మెల్సీ ఎన్నికల పోలింగ్.. _ మొదటి వోటు వేసిన సీఎం జగన్ ఏపీ అసెంబ్లీలో ఎమ్మెల్యే కోటా ఎమ్మెల్సీ ఎన్నికలు పోలింగ్ ప్రారంభమైంది. సాయంత్రం 4గంటల వరకు పోలింగ్ జరగనుంది. పోలింగ్ ముగిసిన గంట…