హైదర్ నగర్ డివిజన్ పరిధిలోని కృష్ణవేణి కాలనీ లో ఆసరా పింఛన్లు

Spread the love

Supportive Pensions in Krishnaveni Colony under Hyder Nagar Division

సాక్షిత : హైదర్ నగర్ డివిజన్ పరిధిలోని కృష్ణవేణి కాలనీ లో ఆసరా పింఛన్లు లబ్ధిదారులకు కార్డులు పంపిణీ చేసి, అల్పాహారం ఏర్పాటు చేసిన కార్పొరేటర్ నార్నె శ్రీనివాస రావు .

ఈ సందర్భంగా కార్పొరేటర్ మాట్లాడుతూ తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా ప్రవేశపెట్టిన ఆసరా పించన్ల పథకం చాలా గొప్పది అని ముఖ్యమంత్రి కేసీఆర్ అనేక సంక్షేమ పథకాల తో అలరారిస్తూ ప్రజా సంక్షేమ,అభివృద్దే ధ్యేయంగా ముందుకు వెళ్తున్నారని, కుల, మత, ప్రాంత, పార్టీ ల భేదం లేకుండా అర్హులైన అందరికీ ఆసరా ఫించన్లు అందిస్తున్న ముఖ్యమంత్రి కేసీఆర్ చాలా గొప్ప మానవతా వాది అని ప్రభుత్వ విప్ గాంధీ కొనియాడారు.

అరులైన ప్రతి ఒక్కరికి దశల వారిగా మరింత మందికి ఆసరా ఫించన్ల ను అందిస్తామని చెప్పడం జరిగింది. ఈ కార్యక్రమంలో జిహెచ్ఎంసి కమ్యూనిటీ ఆఫీసర్ ముస్తఫా, హైదర్ నగర్ డివిజన్ ఉపాధ్యక్షులు పోతుల రాజేందర్, తెరాస నాయకులు సిందం శ్రీకాంత్, ఆశ్రాఫ్, గోపిచంద్, ఆప్పీ రెడ్డి, కుమారస్వామి,

నక్క శ్రీనివాస్, మహేందర్ రెడ్డి, కిషన్ రావు, సత్యనారయణ, కృష్ణ రెడ్డి, పీరయ్య, బ్రహ్మయ్య, హబిబ్, అప్పీ రెడ్డి, కుమారస్వామి, యాసిన్, సత్తార్, కృష్ణ, శేకర్, రాజుసాగర్, రాము, మల్లేష్, స్వామి, సుధాకర్ రెడ్డి, వెంకట్, రాజేష్, దానయ్య, రమేష్, సురేష్, గాలయ్య, సన్నీ, కృష్ణ కుమారి, రేణుక, ఏలేంద్ర, ఇందిర తదితరులు పాల్గొన్నారు.

Related Posts

You cannot copy content of this page