మంచినీళ్ళగుంట శివాలయంలో ప్రత్యేక పూజలు

Spread the love
Special Pujas at Manchiyellagunta Shiva Temple

మంచినీళ్ళగుంట శివాలయంలో ప్రత్యేక పూజలు

*
సాక్షిత * : తిరుపతి మంచినీళ్ళగుంట శివాలయంలో కార్తీక పౌర్ణమి సందర్భంగా సోమవారం స్వామి వారికి ప్రత్యేక అభిషేకాలు, పూజలు నిర్వహించడం జరిగిందని ఆలయ ప్రధాన అర్చకులు సూర్యనారాయణ స్వామి తెలిపారు.

వేకువ జామునే స్వామి వారికి అభిషేకం నిర్వహించి ప్రత్యేక పూలతో అలంకారణ చేసి భక్తులకు దర్శన భాగ్యం కల్పించడం జరిగిందన్నారు. భక్తులు పెద్ద సంఖ్యలో దర్శించుకోవడంతో బాటు పెద్ద సంఖ్యలో ఆలయంలో పూజలు నిర్వహించడం, నోములు నోచుకోవడం జరిగిందన్నారు.

ఆలయ పూజారులు వీరమణి స్వామి, ఉమా స్వామి, సుబ్రమణ్యం స్వామి, శ్యామలమ్మ తదితరులు భక్తులకు సేవలందించారు.

Related Posts

You cannot copy content of this page