SAKSHITHA NEWS

Shambhipur asks Krishna to solve the problems.

సమస్యలను పరిష్కరించాలని శంభీపూర్ క్రిష్ణ కి వినతి..

కుత్బుల్లాపూర్ నియోజకవర్గ బీఆర్ఎస్ పార్టీ నేత, కౌన్సిలర్ శంభీపూర్ క్రిష్ణ ని నియోజకవర్గ పరిధిలోని వివిధ ప్రాంతాలకు చెందిన ప్రజలు శంభీపూర్ లోని తన కార్యాలయంలో మర్యాదపూర్వకంగా కలిశారు.

పలు సమస్యలు పరిష్కరించాలని కోరారు. అదే విధంగా పలు శుభకార్యాలకు హాజరుకావాలని ఆహ్వాన పత్రికలను అందజేశారు. ఈ కార్యక్రమంలో కౌన్సిలర్లు శంకర్ నాయక్ , ఆనంద్ , గోపాల్ రెడ్డి , ఎక్స్ సర్పంచ్ కావలి గణేష్ , 27వ వార్డు అధ్యక్షులు అమర్ సింగ్ , ప్రేమ కుమార్ , ప్రజాప్రతినిధులు, ప్రజలు, పార్టీ శ్రేణులు తదితరులు పాల్గొన్నారు.


SAKSHITHA NEWS