సబిహా గౌసుద్దీన్ CPDCL ఏఈ శ్రీనివాస్ తో కలిసి పాదయాత్ర చేసారు.

Spread the love

Sabiha Gousuddin did the padayatra with CPDCL AE Srinivas.

సాక్షిత : 116 అల్లాపూర్ డివిజన్ కార్పొరేటర్ సబిహా గౌసుద్దీన్ CPDCL ఏఈ శ్రీనివాస్ తో కలిసి డివిజన్ లోని వివేకానంద నగర్,పర్వత్ నగర్, ఫ్రెండ్స్ కాలనీ,జన ప్రియా నగర్ లో విద్యుత్ సంబంధిత ట్రాన్సఫార్మర్లు,కేబుల్స్ ,

యల్.టి లైన్ల కొరకు పాదయాత్ర చేసారు. ఈ సందర్భంగా దృష్టిలోకి వచ్చిన సమస్యలను CPDCL ఏఈ శ్రీనివాస్ కి వివరించి త్వరలో సమస్యలను పరిష్కరించాలి అని చెప్పారు.

ఈ కార్యక్రమం లోడివిజన్ జనరల్ సెక్రటరీ పిల్లి తిరుపతి ,మహిళా ప్రెసిడెంట్ పార్వతమ్మ , బాబా షరీఫ్, రవీందర్ రెడ్డి ,సంపత్ రెడ్డి ,ఇస్మాయిల్ ,నూర్ ,రేవతి, సైదమ్మ, బస్తి వాసులు తదితరులు పాల్గొన్నారు.

Related Posts

You cannot copy content of this page