తిరుమల శ్రీవారి ప్రసాదాన్ని కేసీఆర్ కి సండ్ర వెంకట వీరయ్య

Spread the love

Sandra Venkata Veeraiah offered Tirumala Srivari Prasad to Chief Minister KCR

తిరుమల శ్రీవారి ప్రసాదాన్ని ముఖ్యమంత్రి కేసీఆర్ కి అందించిన సత్తుపల్లి శాసనసభ్యులు సండ్ర వెంకట వీరయ్య


సాక్షిత ఖమ్మం బ్యూరో చీఫ్

:

హైదరాబాదు నందు ప్రగతి భవన్ లో ముఖ్యమంత్రి కేసీఆర్ ని సత్తుపల్లి శాసనసభ్యులు వెంకట వీరయ్య మర్యాదపూర్వకంగా కలిసి ఇటీవల కుటుంబ సమేతంగా తిరుమల శ్రీవారిని దర్శించుకున్న సందర్భంగా తిరుమల శ్రీవారి ప్రసాదాన్ని ముఖ్యమంత్రి కేసీఆర్ కి అందజేశారు

. అనంతరం నియోజకవర్గ పలు ప్రజా సమస్యల గురించి, నియోజకవర్గ అభివృద్ధి కొరకు చేపట్టవలసిన కార్యక్రమాల గురించి ముఖ్యమంత్రి కేసీఆర్ తో చర్చించారు. ప్రగతి భవన్ లో జరిగిన టిఆర్ఎస్ ఎల్పీ మీటింగ్ లో ఎమ్మెల్యే సండ్ర వెంకటవీరయ్య పాల్గొన్నారు

Related Posts

You cannot copy content of this page