రుక్మిణి సత్య భామ సాహిత శ్రీ వేణుగోపాల స్వామి ఆలయంలో శ్రీకృష్ణ జన్మాష్టమి సందర్భంగా నిర్వహించిన పూజా కార్యక్రమంలో పాల్గొన్న దేవేందర్ రాజు

Spread the love

సంగారెడ్డి జిల్లా పటాన్చెరు పట్టణంలో రుక్మిణి సత్య భామ సాహిత శ్రీ వేణుగోపాల స్వామి ఆలయంలో పటాన్చేరు డివిజన్ కార్పొరేటర్ శ్రీమతి శ్రీ మెట్టు రమాదేవి కుమార్ యాదవ్ ఆధ్వర్యంలో నిర్వహించిన శ్రీకృష్ణ జన్మాష్టమి మహోత్సవ కార్యక్రమానికి ఆహ్వాన మేరకు అతిథిగా #MDR ఫౌండేషన్ చైర్మన్, మరియు బిఆర్ఎస్ రాష్ట్ర నాయకులు మాదిరి దేవేందర్ రాజు పాల్గొని ప్రత్యేక పూజలు నిర్వహించారు.

అనంతరం ప్రజలందరికీ శ్రీకృష్ణ జన్మాష్టమి శుభాకాంక్షలు తెలియజేశారు. ఈ కార్యక్రమంలో గూడెం మధు సుధన్ , గోపాల్ యాదవ్ , యాదగిరి , రమేష్, మరియు ఆలయ కమిటీ సభ్యులు తదితరులు పాల్గొన్నారు

Related Posts

You cannot copy content of this page