100 మోస్ట్ ఇన్ఫ్లుయెన్షియల్ పీపుల్ ఆఫ్ 2024′ పేరుతో ఈ జాబితాను విడుదల చేశారు. సమాజంలో ఆయా రంగాల్లో తమదైన ముద్ర వేసి, సమాజాన్ని ప్రభావితం చేసిన వ్యక్తుల జాబితాను టైమ్స్ మ్యాగజైన్ ప్రతీ ఏటా విడుదల చేస్తూ వస్తుంది. ఇందులో…
ముఖ్యఅతిథిగా సత్యసాయి సెంట్రల్ మేనేజింగ్ ట్రస్టీ సభ్యులు ఆర్జె రత్నాకర్ పాల్గొన్నారు. ఉమ్మడి ఖమ్మం బ్యూరో చీఫ్ సాక్షిత ఖమ్మం జిల్లా నేలకొండపల్లి మండలం చెక్కపల్లి గ్రామంలో భజన మండలి నూతన భవనమునుప్రారంభించి భక్తులు ఎంతో భక్తిశ్రద్ధలతో భజన మండలికి సొంత…
సాక్షిత ఉమ్మడి ఖమ్మం :రెవిన్యూ శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి చేతుల మీదుగా సత్య సంకల్ప సేవా సంస్థ పోస్టర్ లు ఆవిష్కరించడం జరిగింది . శీనన్న చేతుల మీదుగా మా సేవా సంస్థ పోస్టర్ ఆవిష్కరించడం మాకు చాలా…
రుక్మిణి సత్య భామ సాహిత శ్రీ వేణుగోపాల స్వామి ఆలయంలో శ్రీకృష్ణ జన్మాష్టమి సందర్భంగా నిర్వహించిన పూజా కార్యక్రమంలో పాల్గొన్న దేవేందర్ రాజు
సంగారెడ్డి జిల్లా పటాన్చెరు పట్టణంలో రుక్మిణి సత్య భామ సాహిత శ్రీ వేణుగోపాల స్వామి ఆలయంలో పటాన్చేరు డివిజన్ కార్పొరేటర్ శ్రీమతి శ్రీ మెట్టు రమాదేవి కుమార్ యాదవ్ ఆధ్వర్యంలో నిర్వహించిన శ్రీకృష్ణ జన్మాష్టమి మహోత్సవ కార్యక్రమానికి ఆహ్వాన మేరకు అతిథిగా…
వికారాబాద్ జిల్లా సత్య భారతి వికారాబాద్ ఫంక్షన్ హాల్ లో తెలంగాణ రాష్ట్ర పిసిసి అధ్యక్షులు రేవంత్ రెడ్డి మాట్లాడడం జరిగింది
మేయర్ శ్రీమతి కోలన్ నీలా గోపాల్ రెడ్డి ని మర్యాద పూర్వకంగా కలిసి ఈ నెల 25న మల్లంపేట్ రోడ్ లో నూతనంగా ఏర్పాటు అయిన ప్యూర్ వెజ్ సత్య సంతోష్ ఫ్యామిలీ ధాబా ప్రారంభోత్సవ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరు…
చిట్యాల (సాక్షిత ప్రతినిధి)చిట్యాల పట్టణ కేంద్రంలో రేషన్ డీలర్లు పంపిణీ చేస్తున్న బియ్యం నల్లగా ఉండి పురుగుతో తౌడుతో తినడానికి వీలు లేకుండా ఉండే విధంగా ఉన్నాయని సిపిఐ చిట్యాల మండల సహాయ కార్యదర్శి జిల్లా సత్యం చిట్యాల పట్టణ కార్యదర్శి…
శ్రీ సత్య సాయి జిల్లామడకశిర మండల పరిధిలోని ఎగువరామగిరిలో భార్య భర్తలు అనుమానస్పద స్థితిలో మృతి చెందారు.భార్య భర్తల పేర్లు వెంకటేష్ , రాధమ్మలు అని గ్రామస్తులు తెలిపారు.ఈ మృతికి గల కారణాలు పోలీసుల దర్యాప్తులో తెలియల్సి ఉంది ,
అమరావతి రైతు సభకు విచ్చేసిన భారతీయ జనతా పార్టీ జాతీయ కార్యదర్శి శ్రీ సత్య కుమార్ యాదవ్ కాన్వాయ్ మీద దాడి చేసిన వైసీపీ చిల్లర వార్లకు పనికిమాలిన గుండాలకు పనికిమాలిన నాయకులకు ఇది తగదని భారతీయ జనతా పార్టీ కందుకూరు…
నిబంధనల ప్రకారం గృహ నిర్మాణం చేయాలి : పుర ఛైర్మెన్ ఎడ్మ సత్యం పట్టణంలో జరుగుతున్న నూతన గృహ నిర్మాణాలపై భవన నిర్మాణ కార్మికులకు, బిల్డర్లకు మరియు ఎల్టీపిలకు బుధవారం పుర చైర్మన్ ఎడ్మ సత్యం అధ్యక్షతన ప్రత్యేక సమావేశం నిర్వహించారు.…