భార్యాభర్తలు అనుమానస్పద మృతి

Spread the love

శ్రీ సత్య సాయి జిల్లా
మడకశిర మండల పరిధిలోని ఎగువరామగిరిలో భార్య భర్తలు అనుమానస్పద స్థితిలో మృతి చెందారు.భార్య భర్తల పేర్లు వెంకటేష్ , రాధమ్మలు అని గ్రామస్తులు తెలిపారు.ఈ మృతికి గల కారణాలు పోలీసుల దర్యాప్తులో తెలియల్సి ఉంది ,

Related Posts

స్పందించండి

మీ ఈమెయిలు చిరునామా ప్రచురించబడదు. తప్పనిసరి ఖాళీలు *‌తో గుర్తించబడ్డాయి

You cannot copy content of this page