అమ్మవారి సేవలో రాగం దంపతులు

Spread the love

Ragam couples in the service of Ammavari

అమ్మవారి సేవలో రాగం దంపతులు

మహారాష్ట్ర తుల్జాపూర్ లోగల ప్రతిష్టాత్మకమైన శ్రీశ్రీశ్రీ తుల్జా భవాని అమ్మవారిని శేరిలింగంపల్లి డివిజన్ కార్పొరేటర్ రాగం నాగేందర్ యాదవ్ , రాష్ట్ర సోషల్ వెల్ఫేర్ బోర్డు చైర్పర్సన్ రాగం సుజాత నాగేందర్ యాదవ్ దంపతులు కుటుంబ సమేతంగా దర్శించుకున్నారు.

అమ్మవారి సేవలో పాల్గొని ప్రత్యేక పూజలు నిర్వహించారు. అనంతరం రాగం దంపతులతో పాటు రాష్ట్ర యువజన నాయకులు, రాన్స్ ఇన్ప్రోకన్స్ట్రక్షన్ మేనేజింగ్ డైరెక్టర్ రాగం అనిరుద్ యాదవ్ , రాగం అభిషేక్ యాదవ్ లకు అర్చకులు వేదాశీర్వచనం అందించారు.

ఈ సందర్భంగా రాష్ట్ర ప్రజలందరూ ఆయురారోగ్యాలతో అష్టైశ్వర్యాలతో సుభిక్షంగా ఉండాలని అమ్మవారిని వేడుకున్నారు.

Related Posts

You cannot copy content of this page