నామినేషన్ వేనున్న పాల్వాయి స్రవంతి

Spread the love

సాక్షిత *నల్లగొండ జిల్లా
మునుగోడు నియోజకవర్గం

నామినేషన్ వేనున్న పాల్వాయి స్రవంతి….
హాజరుకానున్న టీపీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి సీఎల్పీ ఫ్లోర్ లీడర్ బట్టి విక్రమార్క నల్లగొండ డిసిసి అధ్యక్షుడు శంకర్ నాయక్ మునుగోడు ఉప ఎన్నికల సందర్భంగా కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి పాల్వాయి స్రవంతి శుక్రవారం ఉదయం 11 గంటలకు చండూరు తహసీల్దార్ కార్యాలయంలో నామినేషన్ వేయనున్నట్లు జిల్లా కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు కేతావత్ శంకర్ నాయక్ తెలిపారు ఈ సందర్భంగా భారీ ర్యాలీ నిర్వహించడం జరుగుతుందని పేర్కొన్నారు నామినేషన్ కార్యక్రమానికి టిపిసిసి చీఫ్ రేవంత్ రెడ్డి కాంగ్రెస్ పార్టీ సీఎల్పీ ఫ్లోర్ లీడర్ బట్టి విక్రమార్క కాంగ్రెస్ పార్టీ జాతీయ రాష్ట్ర నాయకులతో పాటు పలువురు ఎమ్మెల్యేలు మాజీ మంత్రులు మాజీ ఎమ్మెల్యేలు పార్టీ ముఖ్య నాయకులు పాల్గొంటారని తెలిపారు నామినేషన్ కార్యక్రమానికి పార్టీ నాయకులు అధిక సంఖ్యలో తరలివచ్చి విజయవంతం చేయాలని శంకర్ నాయక్ పిలుపునిచ్చారు

Related Posts

You cannot copy content of this page