బీఆర్ఎస్ పార్టీలో చేరనున్న స్రవంతి.
ఇటీవల మునుగోడు ఉప ఎన్నికల్లో కాంగ్రెస్ అభ్యర్థిగా పోటీ చేసిన స్రవంతి.
తాజాగా కోమటిరెడ్డి రాజ్ గోపాల్ రెడ్డికి మునుగోడు టికెట్ ఇవ్వడం, పార్టీలో ప్రాధాన్యత తగ్గించడంతో మనస్తాపం.
కేటీఆర్ సమక్షంలో గులాబీ కండువా కప్పుకోనున్న స్రవంతి.