దినేష్ రెడ్డి సమక్షంలో 40 కుటుంబాలు టిడిపి తీర్థం పుచ్చుకున్నాయి

వైసీపీ ప్రభుత్వ పాలనలో ప్రజలు విసిగిపోయి ఉన్నారు పోలంరెడ్డి దినేష్ రెడ్డి మౌలిక సదుపాయాలు కరువు ఎప్పుడు ఎలక్షన్ జరిగినా టిడిపి అధికారంలోకి రావడం ఖాయం 111వ రోజు “ప్రతి అడుగు ప్రజల కోసం” పాదయాత్రలో భాగంగా కోవూరు మండలం మసీద్…

రాష్ట్ర గవర్నర్ తమిళిసై సౌందర్‌ రాజన్

రాష్ట్ర గవర్నర్ తమిళిసై సౌందర్‌ రాజన్ ని రాష్ట్ర వైద్య, ఆరోగ్య, కుటుంబ సంక్షేమ, సైన్స్ అండ్ టెక్నాలజీ శాఖల మంత్రి దామోదర్ రాజనర్సింహ హైదరబాద్ లోని రాజ్ భవన్ లో మర్యాదపూర్వకంగా కలిశారు. ఈ సందర్భంగా తన ఏకైక కూతురు…

కూకట్పల్లి దయారగూడలోని శ్రీశ్రీశ్రీ చిత్తారమ్మ దేవాలయం పునర్నిర్మాణo

కూకట్పల్లి దయారగూడలోని శ్రీశ్రీశ్రీ చిత్తారమ్మ దేవాలయం పునర్నిర్మాణ పనులకు శంకుస్థాపన చేసిన ఎమ్మెల్యే మాధవరం కృష్ణారావు కార్పొరేటర్ జూపల్లి సత్యనారాయణ…

ఆరోగ్య తెలంగాణే లక్ష్యం…కార్పొరేటర్ రాగం నాగేందర్ యాదవ్ *

శేరిలింగంపల్లి డివిజన్ లోగల ప్రాధమిక ఆరోగ్య కేంద్రం యందు అదనపు కొత్త భవనం..మెరుగైన సౌకర్యాలను స్థానిక ఎమ్మెల్యే అరేకపూడి గాంధీ తో కలిసి ప్రారంభించిన శేరిలింగంపల్లి కార్పొరేటర్ రాగం నాగేందర్ యాదవ్ . ఈ సందర్బంగా కాంట్రాక్టర్ ఎమ్మెల్యే అరికెపూడి గాంధీ…

కాంగ్రెస్ పార్టీలో చేరిన రెండవ వార్డు కౌన్సిలర్ బిసోల్ల సంధ్యారాణి అశోక్ కుమార్ దంపతులు

శంకర్‌పల్లి: ప్రభుత్వ పథకాలకు ఆకర్షితులై కాంగ్రెస్ పార్టీలో చేరుతున్నారని చేవెళ్ల నియోజకవర్గ పార్టీ ఇన్చార్జి భీమ్ భరత్ అన్నారు. సోమవారం భీమ్ భరత్ ఆధ్వర్యంలో నగరంలోని ఆయన నివాసంలో శంకర్‌పల్లి మున్సిపాలిటీ రెండవ వార్డు కౌన్సిలర్ బిసోల్ల సంధ్యారాణి అశోక్ కుమార్…

బిఆర్ఎస్ పార్టీ సీనియర్ నాయకులు గుణగంటి వాసుదేవరావు జన్మదిన0

బిఆర్ఎస్ పార్టీ సీనియర్ నాయకులు గుణగంటి వాసుదేవరావు జన్మదిన శుభసందర్భంగా 124 డివిజన్ కార్పొరేటర్ దొడ్ల వెంకటేష్ గౌడ్ వాసుదేవరావును శాలువాతో సన్మానించి జన్మదిన శుభాకాంక్షలు తెలియజేయడం జరిగింది. కార్యక్రమంలో యువనేత దొడ్ల రామకృష్ణ గౌడ్, అనిల్ రెడ్డి, సమ్మద్, షౌకత్…

డివిజన్ అభివృద్ధి కొరకు అహర్నిశలు శ్రమిస్తా…!సబిహ గౌసుద్దీన్

కూకట్పల్లి నియోజకవర్గం అల్లాపూర్ డివిజన్ పరిధిలోని సబ్ధర్ నగర్ డి బ్లాక్ లో *కార్పొరేటర్ సబీహా గౌసుద్దీన్ * 53 లక్షల వ్యయంతో నూతనంగా నిర్మిస్తున్న సిసి రోడ్డు పనులను పర్యవేక్షించారు. ఈ సందర్భంగా కార్పొరేటర్ మాట్లాడుతూ ఎమ్మెల్యే మాధవరం కృష్ణారావు…

శంకర్‌పల్లికౌన్సిలర్ పదవులకు రాజీనామా చేసి ఇంకో పార్టీలో చేరాలి: యెమ్మెల్యె

బిఅర్ఎస్ పార్టీ గుర్తుపై గెలిచినవారు పార్టీ మారాలనుకుంటే ఆ పదవులకు రాజీనామా చేసి వేరే పార్టీలో చేరాలని చేవెళ్ల యెమ్మెల్యె యాదయ్య అన్నారు. పార్టీ కార్యాలయంలో యెమ్మెల్యె మాట్లాడుతూ ఇటీవల కాంగ్రెస్ పార్టీలో చేరిన బిఅర్ఎస్ పార్టీకి చెందిన నలుగురు కౌన్సిలర్లు…

డిగ్రీలో సత్తా చాటిన (ఓబిఎస్) ఒమేగా బిజినెస్ స్కూల్ విద్యార్థులు

సాక్షిత ఉప్పల్: ఇటీవలే నిర్వహించిన డిగ్రీ పరీక్షల ఫలితాలు శనివారం విడుదలయ్యాయి అందులో ఉప్పల్ పరిధిలోని హబ్సిగూడ(ఓబిఎస్) ఒమేగా బిజినెస్ స్కూల్ విద్యార్థులు వారి మార్కులతో అందరితోనూ శభాష్ అనిపించుకున్నారు. బీకాం విద్యార్థి ఎస్ ఆయుష్ మిశ్రా కంప్యూటర్ అప్లికేషన్స్ లో…

వర్చువల్గా 554 రైల్వేస్టేషన్ కు నూతన హంగులు ప్రాభించిన ప్రధాని మోదీ

ముఖ్యఅతిథి గా పాల్గొన్న బండ ప్రకాష్,బస్వరాజు సారయ్య, పసునూరి దయాకర్ నగర మేయర్ గుండు సుధారాణి, పలు డివిజన్లో కార్పొరేటర్లు, రైల్వేశాఖ అధికారులు, బిజెపి నాయకులు. వరంగల్ లో రూ.25.41 కోట్లతో ప్రయాణికులకు వసతులు 12 మీటర్ల వెడల్పుతో ఫుట్ ఓవర్…

Ads Blocker Image Powered by Code Help Pro

Ads Blocker Detected!!!

We have detected that you are using extensions to block ads. Please support us by disabling these ads blocker.

Powered By
100% Free SEO Tools - Tool Kits PRO

You cannot copy content of this page

Keerthy suresh Rashmika Mandanna SREELEELA SAMANTHA LAVANYA TRIPATHI HEROINE