రాష్ట్ర ప్రజలకు రానున్న రోజుల్లో కూడా మరింత మేలు జరగాలంటే మరో మారు ముఖ్యమంత్రిగా వైఎస్ జగన్ మోహన్ రెడ్డి

రాష్ట్ర ప్రజలకు రానున్న రోజుల్లో కూడా మరింత మేలు జరగాలంటే మరో మారు ముఖ్యమంత్రిగా వైఎస్ జగన్ మోహన్ రెడ్డి ఉండాలి : MLC డాక్టర్ మొండితోక అరుణ్ కుమార్ .. చందర్లపాడు గ్రామంలో బుధవారం రాత్రి బూత్ నెం. 20,…

మహిళా కమిషన్ చైర్పర్సన్ వాసిరెడ్డి పద్మ రాజీనామా

ఏపీ మహిళా కమిషన్ చైర్పర్సన్ వాసిరెడ్డి పద్మ పదవికి రాజీనామా చేశారు. తన రాజీనామా లేఖను ఆమె సీఎం జగన్ కి పంపించారు. తన రాజీనామాపై వాసిరెడ్డి పద్మ అధికారిక ప్రకటన చేయనున్నారు.

ఎమ్మెల్సీ శంభీపూర్ రాజు ని కలిసిన ప్రజలు…

ఎమ్మెల్సీ, మేడ్చల్ జిల్లా బీఆర్ఎస్ పార్టీ అధ్యక్షులు శంభీపూర్ రాజు ని కుత్బుల్లాపూర్ నియోజకవర్గం పరిధిలోని పలు ప్రాంతాలకు చెందిన ప్రజాప్రతినిధులు, పార్టీ కుటుంబ సభ్యులు, ప్రజలు శంభీపూర్ కార్యాలయంలో మర్యాదపూర్వకంగా కలిశారు. సమస్యలను పరిష్కరించాలని కోరగా సానుకూలంగా స్పందించారు. శుభకార్యాలకు…

కాలంగి నదిపై బ్రిడ్జి నిర్మాణ పనులకు శంకుస్థాపన చేసిన సూళ్లూరుపేట శాసనసభ్యులు కిలివేటి సంజీవయ్య

అంచనా విలువ12 కోట్ల 30 లక్షలు దొరవారిసత్రం మండలం దుప్పల వారి కండ్రిగ కాలనీ వెదురు పట్టు నందు చెంబెడు ఆర్ & బి రోడ్డు నుండి తొగరముడి మీదుగా కాలంగి నదిపై బ్రిడ్జి నిర్మాణ పనులకు ఎమ్మెల్యే కిలివేటి సంజీవయ్య…

గవర్నర్ కోటా ఎమ్మెల్సీ పిటీషన్ పై హైకోర్ట్ సంచలన తీర్పు

దాశోజు శ్రవణ్, కుర్ర సత్య నారాయణల ఎంపికను గవర్నర్ రద్దు చేయడం రాజ్యాంగ విరుద్దమన్న హైకోర్టు. ప్రొఫెసర్ కోదండరామ్, అమీర్ అలీ ఖాన్ నియామకం కొట్టివేత. కొత్తగా ఎమ్మెల్సీ ల నియామకం ప్రక్రియ చేపట్టాలని ఆదేశం.

సంక్షేమ నేతకు నియోజకవర్గ ప్రజల ఆహ్వానాలు, వినతులు…

కుత్బుల్లాపూర్ లోని ఎమ్మెల్యే నివాస కార్యాలయం వద్ద నియోజకవర్గానికి చెందిన పలువురు ప్రజాప్రతినిధులు నాయకులు కార్యకర్తలు అభిమానులు సంక్షేమ సంఘాల సభ్యులు ఉత్సవ కమిటీ సభ్యులు ఎమ్మెల్యే కేపీ వివేకానంద ని కలిసి కాలనీలలో జరిగే శివరాత్రి వేడుకలకు ఆహ్వానించగా, మరికొందరు…

విద్యుత్ సరఫరాలో తెలంగాణ డిస్కంలు కొత్త రికార్డు..

రాష్ట్ర చరిత్రలో గతంలో ఎన్నడూ లేని విధంగా రెండు డిస్కంల పరిధిలో 298.19 మిలియన్ యూనిట్ల విద్యుత్ సరఫరా.. గత ఏడాది మార్చి 14న 297.89 మిలియన్ యూనిట్ల విద్యుత్ సరఫరా ఇప్పటి వరకు అత్యధిక రికార్డుగా ఉండగా.. 298.19 మిలియన్…

నల్లపాడు సిఐ పై సస్పెన్షన్ వేటు

నల్లపాడు స్టేషన్ సీఐ రాంబాబు పై సస్పెన్షన్ వేటు పడింది.గుంటూరు మండలం వెంగలాయ పాలెం గ్రామంలోని ఓ స్థలం వివాదం నేపథ్యంలో ఒక వర్గం వారు ఇటీవల జిల్లా ఎస్పీకి ఫిర్యాదు చేశారు. అనంతరం అతనిపై ఉన్నతాధికారులు విచారణ చేశారు. ఒక…

వై.ఎస్.రాజశేఖర రెడ్డి విగ్రహావిష్కరణ చేసిన మంత్రి శ్రీమతి విడదల రజిని

భారత రాజ్యాంగ నిర్మాత డాక్టర్బి.ఆర్.అంబేడ్కర్,మహానేత డాక్టర్ వై.ఎస్.రాజశేఖర రెడ్డి విగ్రహావిష్కరణ చేసిన మంత్రి శ్రీమతి విడదల రజిని . 45వ డివిజన్ కార్పొరేటర్ యక్కాలురి మారుతి,పార్టీ నేత కోలింగారెడ్డి ఆధ్వర్యంలో కొరిటెపాడు ప్రధాన రహదారిలో భారత రాజ్యాంగ నిర్మాత డాక్టర్బి.ఆర్.అంబేడ్కర్,మహానేత డాక్టర్…

ముద్రగడ నివాసానికి మిథున్‌రెడ్డి.. ఎన్నికల కోడ్‌కు ముందే కీలక పదవి..!

ఆంధ్రప్రదేశ్‌లో పొలిటికల్‌ హీట్‌ కొనసాగుతోంది.. ఓవైపు ఢిల్లీ వేదికగా.. ఈ రోజు టీడీపీ-జనసే-బీజేపీ పొత్తుపై క్లారిటీ వచ్చే అవకాశాలు మెండుగా కనిపిస్తుండగా.. మరోవైపు.. కీలక నేతలను, అసంతృప్తులను పార్టీలోకి ఆహ్వానించేపనిలో పడిపోయింది వైఎస్ఆర్‌ కాంగ్రెస్‌ పార్టీ.. ఇక, కాపు ఉద్యమ నేత…

Ads Blocker Image Powered by Code Help Pro

Ads Blocker Detected!!!

We have detected that you are using extensions to block ads. Please support us by disabling these ads blocker.

Powered By
Best Wordpress Adblock Detecting Plugin | CHP Adblock

You cannot copy content of this page

Keerthy suresh Rashmika Mandanna SREELEELA SAMANTHA LAVANYA TRIPATHI HEROINE