హైదరాబాద్ నుంచి ఢిల్లీ బయలుదేరిన చంద్రబాబు…
ఈ రాత్రికి బీజేపీ పెద్దలతో సమావేశమయ్యే అవకాశం. ఏపీలో తెలుగుదేశం-జనసేన-బీజేపీ పొత్తులపై చర్చ. రాత్రికి ఢిల్లీలోనే బస చేయనున్న చంద్రబాబు నాయుడు.
ఈ రాత్రికి బీజేపీ పెద్దలతో సమావేశమయ్యే అవకాశం. ఏపీలో తెలుగుదేశం-జనసేన-బీజేపీ పొత్తులపై చర్చ. రాత్రికి ఢిల్లీలోనే బస చేయనున్న చంద్రబాబు నాయుడు.
అబద్ధాల కాంగ్రెస్ ను ఓడిద్దాంనామ గెలిస్తేనే భవిష్యత్ …… ఖమ్మం లో జరిగిన పార్టీ ఖమ్మం పార్లమెంట్ నియోజకవర్గ కార్యకర్తల సమావేశంలో వక్తల ఉద్ఘాటన సాక్షిత ఉమ్మడి ఖమ్మం బ్యూరో చీఫ్ రానున్న పార్లమెంట్ ఎన్నికల సంగ్రామంలో అబద్ధాల కాంగ్రెస్ను చిత్తుగా…
సాక్షిత తిరుపతి నగరం*మీ బిడ్డగా తిరుపతిని మరింత అభివృద్ది చేయాలనే తలంపుతో ముందు కొస్తున్నాను, ఆశ్వీర్వదించి రానున్న ఎన్నికల్లో తిరుపతి ఎమ్మెల్యేగా గెలిపించాలని తిరుపతి వైసిపి ఎమ్మెల్యే అభ్యర్ధి భూమన అభినయ్ రెడ్డి విజ్ఞప్తి చేసారు. తిరుపతిలోని 5,6,7,8,31,45వ డివిజన్లతో పాటు…
బీఆర్ఎస్ ఎంపీ అభ్యర్థి నామ నాగేశ్వరరావు …….. సాక్షిత ఉమ్మడి ఖమ్మం బ్యూరో చీఫ్ రానున్న పార్లమెంట్ ఎన్నికల్లో నాకు బలం.. అండ కార్యకర్తలు, నాయకులేనని బీఆర్ఎస్ ఖమ్మం పార్లమెంట్ అభ్యర్థి నామ నాగేశ్వరరావు ధీమా వ్యక్తం చేశారు. ఖమ్మంలో నామ…
సాక్షిత మంచిర్యాల జిల్లా : చెన్నూరు ఎమ్మేల్యే వివేక్ వెంకటస్వామి,బెల్లంపల్లి ఎమ్మేల్యే గడ్డం వినోద్ వెంకటస్వామి,వివేక్ వెంకటస్వామి తనయుడు వంశీక్రిష్ణ,మాజీ ఎమ్మెల్యే నల్లాల ఓదెలు.. వెంకటస్వామి క్రికెట్ ఛాంపియన్ షిప్ పోటీల్లో గెలుపొందిన టీమ్స్ కు బహుమతులు, ఫ్రైజ్ మనీ అందజేసిన…
సాక్షిత ఉమ్మడి ఖమ్మం బ్యూరో చీఫ్ ఖమ్మం జిల్లా కారాగారంలో రిమాండ్ లో ఉన్న బీఆర్ఎస్ యువజన విభాగం ఖమ్మం అధ్యక్షుడు దేవభక్తుని కిషోర్ బాబు, మాజీ సర్పంచ్ ప్రదీప్, యువజన నాయకులు వీరేం దర్, సందీప్, రామ్, విజేత లను…
దేశంలో డాక్టర్ బాబు జగ్జీవన్ రామ్ ఎన్నో సంస్కరణలకు కృషి చేశారు. రాజకీయాల్లో ఉన్నంత కాలం ఆయన గాంధీ కుటుంబంతో, కాంగ్రెస్ పార్టీతో కొనసాగారు. జగ్జీవన్ రామ్ స్పూర్తితో అట్టడుగు వర్గాల అభ్యున్నతికి మా ప్రభుత్వం కృషి చేస్తోంది. గతంలో రెసిడెన్షియల్…
సాక్షిత ఉమ్మడి ఖమ్మం బ్యూరో చీఫ్ స్త్రీ అంటే మూర్తీభవించిన సహనం, స్త్రీ అంటే ప్రేమకు ప్రతీక, స్త్రీ అంటే త్యాగానికి ప్రతిరూపం, స్త్రీ అంటే ప్రపంచం, స్రీ అంటే విశ్వం, స్త్రీ అంటే సర్వం, స్త్రీ లేనిది జగమే లేదు.…
సాక్షిత ఉమ్మడి ఖమ్మం బ్యూరో చీఫ్ శ్రీకృష్ణ ప్రసాద్ మెమోరియల్ పాఠశాలలో అంతర్జాతీయ మహిళా దినోత్సవాన్ని ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్యతిధిగా స్కూల్ చైర్ పర్సన్ నిశిత శర్మ హజరైయ్యారు. ఈ సందర్భంగా కేక్లు కట్ చేసి స్వీట్లు పంపిణీ…
సాక్షిత శంకర్పల్లి: మహాశివరాత్రి సందర్భంగా చేవెళ్లలోని శ్రీ బాలాజీ లక్ష్మీ వెంకటేశ్వర స్వామి ఆలయానికి వచ్చే భక్తులు కనీస జాగ్రత్తలు పాటించాలని సీఐ లక్ష్మారెడ్డి అన్నారు. ఈ సందర్భంగా సీఐ లక్ష్మారెడ్డి మాట్లాడుతూ ప్రతి ఒక్కరూ క్యూ లైన్ పాటించి స్వామివారిని…