మహిళలు అన్ని రంగాల్లో రాణించాలి

ఆదర్శ ఉమెన్స్ వెల్ఫేర్ అసోసియేషన్ వారి ఆధ్వర్యంలో నిర్వహించే అంతర్జాతీయ మహిళా దినోత్సవ వేడుకలో ముఖ్య అతిధులుగా పాల్గొన డిప్యూటీ మేయర్, కార్పొరేటర్ నిజాంపేట్ మునిసిపల్ కార్పొరేషన్ పరిధిలో డిప్యూటీ మేయర్ ధనరాజ్ యాదవ్ ,7వ డివిజన్ కార్పొరేటర్ ప్రణయ ధనరాజ్…

నిత్యం ప్రజలకు అందుబాటులో కుత్బుల్లాపూర్ అభివృద్ధి ప్రధాత…

కుత్బుల్లాపూర్ లోని ఎమ్మెల్యే నివాస కార్యాలయం వద్ద నియోజకవర్గానికి చెందిన పలువురు ప్రజాప్రతినిధులు, నాయకులు, కార్యకర్తలు, అభిమానులు, ప్రజలు, సంక్షేమ సంఘాల సభ్యులు ఎమ్మెల్యే కేపీ.వివేకానంద ని మర్యాద పూర్వకంగా కలిసి గత పదేళ్ల కాలంలో ఎంతో అభివృద్ధి జరిగిందని కాలనీని…

మేడ్చల్ ప్రజా దీవెన సభలో పాల్గొన్న కుత్బుల్లాపూర్ నియోజకవర్గ కాంగ్రెస్ పార్టీ ఇంచార్జి కొలన్ హన్మంత్ రెడ్డి

మేడ్చల్ కండ్లకోయలో జరిగిన ప్రజా దీవెన సభలో తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి ఎనుముల రేవంత్ రెడ్డి ముఖ్య అతిధిగా విచ్చేసి గత ప్రభుత్వం చేసిన ప్రజావ్యతిరేక విధానాల వల్ల చాలా ఇబ్బందులు ఎదుర్కొన్నారని, వారి నిరంకుశ పాలనకు వ్యతిరేకంగా ప్రజలు కాంగ్రెస్…

ప్రజాదీవెన సభను జయప్రదం చేయండి

కాంగ్రెస్ శ్రేణులు, ప్రజలు అశేషంగా తరలిరావాలి మంత్రి పొంగులేటి పిలుపు సాక్షిత ఉమ్మడి ఖమ్మం బ్యూరో చీఫ్ భద్రాద్రి కొత్తగూడెం జిల్లా మణుగూరు ప్రభుత్వ ఐటీఐ కళాశాల మైదానంలో ఈనెల 11న మధ్యాహ్నం 3గంటలకు జరిగే ప్రజా దీవెన సభను విజయవంతం…

మహిళలు పారిశ్రామికవేత్తలుగా మారాలి.

ఐదేళ్లలో డ్వాక్రా సంఘాలకు లక్ష కోట్ల నిధులు రాష్ట్రంలో ఇల్లు లేకుండా ఏ ఒక్కరూ మిగలకూడదు. డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క మల్లు సాక్షిత ఉమ్మడి ఖమ్మం బ్యూరో చీఫ్ రాష్ట్రంలో ఇల్లు లేకుండా ఏ కుటుంబం ఉండరాదు అనేది ఇందిరమ్మ…

ఎంప్లాయీస్ యూనియన్ మహాసభలను జయప్రదం చేయండి

16, 17 తేదీలలో ఖమ్మంలో రాష్ట్ర మహాసభలు హాజరు కానున్న డిప్యూటీ సిఎం భట్టి, కూనంనేని “ఆహ్వాన సంఘ సమావేశంలో ఈయు నేత తిమ్మినేని సాక్షిత ఉమ్మడి ఖమ్మం బ్యూరో చీఫ్: ఆర్టిసి ఎంప్లాయీస్ యూనియన్ రాష్ట్ర మహాసభలు ఈనెల 16,…

మధిర నియోజకవర్గంలో అన్ని రంగాలలో అభివృద్ధి పర్చడం జరుగుతుంది

మధిర నియోజకవర్గంలో అన్ని రంగాలలో అభివృద్ధి పర్చడం జరుగుతుంది -రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి, ఆర్థిక, ఇంధన శాఖా మాత్యులు మల్లు భట్టి విక్రమార్క సాక్షిత ఉమ్మడి ఖమ్మం బ్యూరో చీఫ్ మధిర నియోజకవర్గంలో ప్రతి గ్రామానికి రహదారుల నిర్మాణం పూర్తి చేసి,…

ప్రజాస్వామ్య పరిరక్షణకు ఐక్యంగా పోరాడాలి

సాక్షిత ఉమ్మడి ఖమ్మం బ్యూరో చీఫ్ప్రజాస్వామ్య పరిరక్షణకు పౌరసంఘాలు ఐక్యంగా ఉండి పోరాడాలని డాక్టర్ గోపీనాథ్ అన్నారు. ఖమ్మం వైరా రోడ్ లోని సితార హోటల్ లోని ముహమ్మద్ ఇల్యాస్ అధ్యక్షతన ఏర్పాటు చేసిన ప్రజాస్వామ్య పరిరక్షణ సమితి ఖమ్మం జిల్లా…

అధికారుల నిర్లక్ష్యం కన్ఫ్యూజన్ లో భక్తులు

వేములవాడ:దక్షిణ కాశీగా పేరు గాంచిన వేములవాడ శ్రీ రాజరాజే శ్వర స్వామి మహాశివరాత్రి ఉత్సవాలకు ఆలయ అధికారులు సుమారు మూడు కోట్లు ఖర్చు పెట్టి భక్తులకు ఎలాంటి ఇబ్బంది కలగకుండా ఏర్పాట్లు చేపట్టారు. కానీ ఆలయంలోని ఇంజ నీరింగ్ శాఖ అధికారులు…

ఎస్సి 57 ఉపకులాలకు ప్రత్యేక ఫైనాన్స్ కార్పొరేషన్ ఏర్పాటు చేయాలి

గాంధీ భవన్ లో ఎం, ఎల్, సి, మహేష్ కుమార్ గౌడ్ ఆధ్వర్యంలో ఏ, ఐ, సి, సి తెలంగాణ రాష్ట్ర వ్యవహారాల ఇంచార్జి శ్రీమతి దీపదాస్ మున్షీ నితెలంగా రాష్ట్ర ఎస్సి 57 ఉపకులాల ఐక్యవేధికా రాష్ట్ర అధ్యక్షులు చింతల…

Ads Blocker Image Powered by Code Help Pro

Ads Blocker Detected!!!

We have detected that you are using extensions to block ads. Please support us by disabling these ads blocker.

Powered By
Best Wordpress Adblock Detecting Plugin | CHP Adblock

You cannot copy content of this page

Keerthy suresh Rashmika Mandanna SREELEELA SAMANTHA LAVANYA TRIPATHI HEROINE