చక్ర తీర్థ స్నానాలకు మంచినీటి ట్యాంకర్లు పంపిణీ చేసిన ఎంజీఆర్

పాతపట్నం నియోజకవర్గం కేంద్రంలో పవిత్ర దేవాలయాలైన నీలకంఠేశ్వర, కేదారేశ్వర స్వామి ల చక్ర తీర్థ స్నానాలకు మంచి నీటి ట్యాంకర్లను పంపిణీ చేసిన పాతపట్నం నియోజవర్గం తెలుగుదేశం పార్టీ సీనియర్ నాయకులు మామిడి గోవిందరావు. ఈ స్నానాలకు మహేంద్ర తనయ నది…

గిద్దలూరు టీడీపీలోకి వలసల వెల్లువ

ముత్తుముల సమక్షంలో తెలుగుదేశం పార్టీలో చేరిన 50 బీసీ కుటుంబాలు. గిద్దలూరు టీడీపీలోకి వలసలు కొనసాగుతూనే వున్నాయి. స్థానిక నాయకత్వాన్ని బలపరుస్తూ, అధికార పార్టీని వీడుతూ తెలుగుదేశం పార్టీకి జై కొడుతున్నారు. గిద్దలూరు పట్టణంలో టీడీపీ ఇన్ఛార్జ్ ముత్తుముల అశోక్ రెడ్డి…

విజయవాడలోని నోవాటెల్ హోటల్ లో బీజేపీ నేతలతో పవన్ కల్యాణ్ భేటీ అయ్యారు.

బీజేపీ నుంచి గజేంద్ర సింగ్ షెకావత్ ఈ భేటీకి హాజరయ్యారు. చర్చల సారాంశంపై పవన్ కల్యాణ్ స్పందించలేదు.. మాట్లాడతా అంటూ జనసేనాని వెళ్లిపోయారు. మరోసారి ఇరు పార్టీ నేతలు భేటీ అయ్యే అవకాశం ఉంది..

మార్చి 12న వైఎస్సార్సీపీ పార్టీ మేనిఫెస్టో విడుదల

మార్చి12వ తేదీన వైఎస్సార్సీపీ పార్టీ ఆవిర్భావ దినోత్సవం. అదే రోజు వైఎస్సార్సీపీ పార్టీ మేనిఫెస్టో -2024 ను విడుదల చేయనున్న వైయస్ జగన్ మోహన్ రెడ్డి

జగనన్న పాలనలో గ్రామాల్లో సంక్షేమం, అభివృద్ధి…

జగనన్న పాలనలో గ్రామాల్లో సంక్షేమం, అభివృద్ధి… చంద్రబాబు హయాంలో గ్రామాల్లో దోపిడి, అవినీతి : MLC డాక్టర్ మొండితోక అరుణ్ కుమార్ .. కోనాయపాలెం గ్రామంలో సి.జీ.ఎఫ్. నిధులు రూ.12 లక్షలతో నూతనంగా నిర్మించిన వెటర్నరీ హాస్పిటల్ ను ప్రారంభించిన MLC…

యాదాద్రి దేవాలయం సాక్షిగా దళితుడైన ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్కకి ఘోర అవమానం..

యాదాద్రి దేవాలయం సాక్షిగా దళితుడైన ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్కకి ఘోర అవమానం.. తాము అందరూ పైన కూర్చొని భట్టి విక్రమార్కను కింద కుర్చోపెట్టి అవమానించిన రేవంత్ రెడ్డి..

సిద్ధం’ సభలో వ్యక్తి మృతి.. రూ.10,00,000 ప్రకటన

బాపట్ల జిల్లా మేదరమెట్లలో నిన్న జరిగిన ‘సిద్ధం’ సభలో ఒంగోలు మున్సిపల్ కార్మికుడు మురళీకృష్ణ (35) మృతిచెందాడు. అతని మృతి పట్ల CM జగన్ దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. మృతుని కుటుంబానికి రూ. 10లక్షల ఆర్థికసాయం అందించాలని అధికారులను ఆదేశించారు. ఒక…

ఎంపీ నిధులతో అంబులెన్స్ లు అందచేసిన కేశినేని శ్రీనివాస్ (నాని)

విజయవాడ ప్రభుత్వ సర్వజన ఆసుపత్రి నందు ఎన్టీఆర్ జిల్లా కలెక్టర్ అభ్యర్థన మేరకు ప్రజల వైద్య అవసరాల కోసం రూ.70.00 లక్షల కేశినేని నాని ఎంపీ నిధుల నుండి మంజూరు చేసిన 2 అంబులెన్స్ లను ప్రభుత్వ వైద్యాధికారులకు అందచేసిన కార్యక్రమంలో…

ఎమ్మెల్యే కేపీ వివేకానంద గౌడ్ మేయర్ శ్రీమతి కోలన్ నీలా గోపాల్ రెడ్డి *

ఎమ్మెల్యే కేపీ వివేకానంద గౌడ్ మేయర్ శ్రీమతి కోలన్ నీలా గోపాల్ రెడ్డి * ముఖ్య అతిధులుగా డిప్యూటీ మేయర్ ధనరాజ్ యాదవ్ ,NMC బిఆర్ఎస్ అధ్యక్షులు రంగరాయ ప్రసాద్ ,సీనియర్ నాయకులు కోలన్ గోపాల్ రెడ్డి ,1వ డివిజన్ కార్పొరేటర్…

సిద్ధం‘ సభలో తొక్కిసలాట : ఒకరి మృతి

తొక్కిసలాటలో ఒకరు…బస్సు కిందపడి మరొకరు మృతి మృతి చెందిన వ్యక్తికి10 లక్షల తక్షణ సహాయం అందించాలని ఆదేశించిన సీఎం జగన్మోహన్ రెడ్డి బాపట్ల : జిల్లాలోని మేదరమెట్ల వైసీపీ ’సిద్ధం‘ సభా ప్రాంగణం వద్ద తొక్కిసలాట జరిగింది. వేదిక వద్ద నుంచి…

Ads Blocker Image Powered by Code Help Pro

Ads Blocker Detected!!!

We have detected that you are using extensions to block ads. Please support us by disabling these ads blocker.

Powered By
Best Wordpress Adblock Detecting Plugin | CHP Adblock

You cannot copy content of this page

Keerthy suresh Rashmika Mandanna SREELEELA SAMANTHA LAVANYA TRIPATHI HEROINE