చక్ర తీర్థ స్నానాలకు మంచినీటి ట్యాంకర్లు పంపిణీ చేసిన ఎంజీఆర్

Spread the love

పాతపట్నం నియోజకవర్గం కేంద్రంలో పవిత్ర దేవాలయాలైన నీలకంఠేశ్వర, కేదారేశ్వర స్వామి ల చక్ర తీర్థ స్నానాలకు మంచి నీటి ట్యాంకర్లను పంపిణీ చేసిన పాతపట్నం నియోజవర్గం తెలుగుదేశం పార్టీ సీనియర్ నాయకులు మామిడి గోవిందరావు. ఈ స్నానాలకు మహేంద్ర తనయ నది అడుగు అంటడంతో భక్తులు, గ్రామస్తులు విజ్ఞప్తి మేరకు మంచినీటి ట్యాంకర్లను పంపిణీ చేయడం జరిగింది..

Print Friendly, PDF & Email

Related Posts

You cannot copy content of this page