విజయవాడలోని నోవాటెల్ హోటల్ లో బీజేపీ నేతలతో పవన్ కల్యాణ్ భేటీ అయ్యారు.

Spread the love

బీజేపీ నుంచి గజేంద్ర సింగ్ షెకావత్ ఈ భేటీకి హాజరయ్యారు.

చర్చల సారాంశంపై పవన్ కల్యాణ్ స్పందించలేదు..

మాట్లాడతా అంటూ జనసేనాని వెళ్లిపోయారు.

మరోసారి ఇరు పార్టీ నేతలు భేటీ అయ్యే అవకాశం ఉంది..

Related Posts

You cannot copy content of this page