విజయవాడలోని నోవాటెల్ హోటల్ లో బీజేపీ నేతలతో పవన్ కల్యాణ్ భేటీ అయ్యారు.

బీజేపీ నుంచి గజేంద్ర సింగ్ షెకావత్ ఈ భేటీకి హాజరయ్యారు. చర్చల సారాంశంపై పవన్ కల్యాణ్ స్పందించలేదు.. మాట్లాడతా అంటూ జనసేనాని వెళ్లిపోయారు. మరోసారి ఇరు పార్టీ నేతలు భేటీ అయ్యే అవకాశం ఉంది..

హీరో నిఖిల్ తండ్రి అయ్యారు..

హీరో నిఖిల్ తండ్రి అయ్యారు..నిఖిల్ మరియు పల్లవి దంపతులకు బాబు జన్మించారు..

ముగ్గురు కుమార్తెలు పుట్టడంతో భార్యను విడిచిపెట్టిన భర్త.. ఐతే ఆ ముగ్గురు పిల్లలు ఇప్పుడు ‘సరస్వతులు’ అయ్యారు..

ముగ్గురు కుమార్తెలు పుట్టడంతో భార్యను విడిచిపెట్టిన భర్త.. ఐతే ఆ ముగ్గురు పిల్లలు ఇప్పుడు ‘సరస్వతులు’ అయ్యారు.. ఆంధ్రప్రదేశ్‌లోని శృంగవరపుకోట పట్టణంలో శ్రీనివాసకాలనీలో నివసిస్తున్న మాచిట్టి బంగారమ్మకు ముగ్గురు ఆడపిల్లలు. సరస్వతి, రేవతి, పావని.. ముగ్గురు కుమార్తెలు పుట్టడంతో భార్యను విడిచి…

ములాఖత్లో మిలాఖత్ అయ్యారు జగన్

బాబుతో పవన్ ములాఖత్లో మిలాఖత్ అయ్యారు: జగన్ చంద్రబాబుతో ములాఖత్ అయిన పవన్ కళ్యాణ్ పై CM జగన్ ఫైర్ అయ్యారు. ‘అవినీతి కేసులో బాబు అరెస్ట్ అయితే ఈయన వెళ్లి ములాఖత్ అయి మిలాఖత్ చేసుకున్నాడు. పొత్తు పెట్టుకున్నాడు. ఎలాంటి…

సంగారెడ్డి జిల్లాకు చెందిన డాక్టర్ నవీన్ నికోలస్ ఐఏఎస్ గా సెలెక్ట్ అయ్యారు.

సంగారెడ్డి జిల్లాకు చెందిన డాక్టర్ నవీన్ నికోలస్ ఐఏఎస్ గా సెలెక్ట్ అయ్యారు. ఈ సందర్భంగా నేడు హైదరాబాద్ బంజారాహిల్స్ లోని మంత్రుల నివాస సముదాయంలో రాష్ట్ర గిరిజన, స్త్రీ – శిశు సంక్షేమ శాఖల మంత్రి శ్రీమతి సత్యవతి రాథోడ్…

You cannot copy content of this page