10 దేశాల రాజకీయ పార్టీల ప్రతినిధులతో నడ్డా భేటీ

సార్వత్రిక ఎన్నికలను ప్రత్యక్షంగా పరిశీలించేందుకు బీజేపీ ఆహ్వానంపై 10 దేశాల నుంచి 18 పార్టీల ప్రతినిధులు భారత్‌కు విచ్చేశారు. బుధవారం వీరితో బీజేపీ అధ్యక్షుడు జేపీ నడ్డా, విదేశీ వ్యవహారాల మంత్రి ఎస్. జై శంకర్, కేంద్రమంత్రి అశ్వినీ వైష్ణవ్ భేటీ…

సిపిఎం నేతలతో…ఎంపీ అభ్యర్థి నీలం మధు భేటీ

TSIIC చైర్మన్, డిసిసి అధ్యక్షులు నిర్మల జగ్గారెడ్డితో కలిసి సిపిఎం పార్టీ ఆఫీసుకు.. బిజెపి ఓటమే లక్ష్యంసంగారెడ్డి సిపిఎం జిల్లా కార్యదర్శి జయరాజ్ సంగారెడ్డి జిల్లా సిపిఎం నేతలతో మెదక్ ఎంపీ అభ్యర్థి నీలం మధు మంగళవారం భేటీ అయ్యారు. ఈ…

ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డితో సీపీఎం నేతల భేటీ.

ముఖ్యమంత్రితో వారి నివాసంలో భేటీ అయిన సీపీఎం రాష్ట్రకార్యదర్శి తమ్మినేని వీరభద్రం, జూలకంటి రంగారెడ్డి, చెరుకుపల్లి సీతారాములు, ఎస్ వీరయ్య..

చంద్రబాబుతో కేంద్ర మంత్రి పియూష్ గోయల్ భేటీ

ఉండవల్లిలోని చంద్రబాబు నివాసానికి వెళ్లిన పియూష్ గోయల్ మూడు పార్టీల ఉమ్మడి కార్యాచరణ, మేనిఫేస్టోపై చర్చలు మోదీ పర్యటనపై కూడా చర్చిస్తున్న నేతలు

చంద్రబాబు నివాసంలో ముగిసిన ఎన్డీఏ కూటమి నేతల భేటీ

వివిధ అంశాలపై 2 గంటల పాటు సాగిన కీలక చర్చ భేటీలో పాల్గొన్న పవన్‌, పురందేశ్వరి, అరుణ్‌సింగ్‌, సిద్ధార్థనాథ్‌ సింగ్‌ ఉమ్మడి మేనిఫెస్టో, ప్రచారశైలి, క్షేత్రస్థాయి పరిస్థితులపై చర్చ పరస్పర మార్పు కోరుకుంటున్న వివిధ స్థానాలపై కూటమి నేతల చర్చ ప్రధాని…

బాపట్లలో టీడీపీ నేతలతో అధినేత చంద్రబాబు భేటీ

బాపట్ల లోక్‍సభ, అసెంబ్లీ అభ్యర్థులతో చంద్రబాబు భేటీ ఎన్నికలలో వ్యూహ ప్రతివ్యూహాలపై నేతలతో చంద్రబాబు చర్చ ఉదయం పది గంటలకు హెలికాప్టర్ లో హైదరాబాద్ వెళ్లనున్న చంద్రబాబు.

ఢిల్లీ పెద్దలతో తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి భేటీ

ఢిల్లీలో నేడు కాంగ్రెస్ కేంద్ర ఎన్నికల కమిటీ సమావేశం జరగనుంది. లోక్‌సభ ఎన్నికల కోసం అభ్యర్థుల ను ఖరారు చేసే అంశంపై చర్చించనున్నారు. ఏఐసీసీ నేతలు. మరో వైపు తెలంగాణలోని నాలుగు పెండింగ్‌ స్థానాల్లో అభ్యర్థు లపై చర్చించనున్నారు. కాగా ఇప్పటి…

కడప జిల్లా కాంగ్రెస్ నేతలతో వైఎస్ షర్మిల భేటీ.

మూడూ గంటలకు ఎపిసిసి ఆంధ్ర రత్న భవన్లో సమావేశం కానున్న వైఎస్ షర్మిల. కాంగ్రెస్ పార్టీ తరపున కడప ఎంపీగా బరిలోకి దిగనున్న వైఎస్ షర్మిల. షర్మిలను కడప ఎంపీగా పోటీ చేయాలని ఇప్పటికే సూచించిన ఏఐసిసి. ఏఐసిసి ఆదేశాలతో పోటీ…

హైదరాబాద్ లో చంద్రబాబు, పవన్ భేటీ

హైదరాబాద్ లోని టీడీపీ అధినేత చంద్రబాబు నివాసంలో జనసేన అధినేత పవన్ భేటీ అయ్యారు. సార్వత్రిక ఎన్నికల నేపథ్యంలో అనుసరించాల్సిన వ్యూహంపై వీరిద్దరు భేటీ అయినట్లు తెలుస్తోంది. సమావేశంలో ఎంపీ అభ్యర్థుల ఎంపిక, ఎన్నికల వ్యూహాం, మేనిఫెస్టో రూపకల్పనపై అధినేతలు చర్చిస్తున్నట్లు…

పార్టీ రీజనల్ కో ఆర్డినేటర్లతో జగన్ భేటీ

తాడేపల్లిలోని క్యాంపు ఆఫీస్ లో పార్టీ రీజనల్ కో ఆర్డినేటర్లతో సీఎం జగన్ భేటీ కానున్నారు. మధ్యాహ్నం 3 గంటలకు 9 మంది రీజనల్ కో ఆర్డినేటర్లు ఈ సమావేశానికి హాజరుకానున్నారు. ఈ భేటీలో ముఖ్యంగా కూటమి పార్టీలను ఎదుర్కొనే కార్యచరణ,…

You cannot copy content of this page