పార్టీ రీజనల్ కో ఆర్డినేటర్లతో జగన్ భేటీ

Spread the love

తాడేపల్లిలోని క్యాంపు ఆఫీస్ లో పార్టీ రీజనల్ కో ఆర్డినేటర్లతో సీఎం జగన్ భేటీ కానున్నారు. మధ్యాహ్నం 3 గంటలకు 9 మంది రీజనల్ కో ఆర్డినేటర్లు ఈ సమావేశానికి హాజరుకానున్నారు. ఈ భేటీలో ముఖ్యంగా కూటమి పార్టీలను ఎదుర్కొనే కార్యచరణ, జిల్లాల వారీగా పరిస్థితులు.. మేనిఫెస్టో, జిల్లాల్లో వైసీపీ పర్యటనలపై సీఎం కో ఆర్డినేటర్లతో చర్చించే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది.

Related Posts

You cannot copy content of this page