జగనన్నకు చెబుదాం” కార్యక్రమం

కలెక్టర్ కార్యాలయం వీసీ హాలులో జాయింట్ కలెక్టర్ అధ్యక్షతన జరిగిన ”జగనన్నకు చెబుదాం” కార్యక్రమం కార్యక్రమానికి హాజరైన వివిధ ప్రాంతాల ప్రజలు అర్జీదారుల నుంచి దరఖాస్తులను స్వీకరించి, సమస్యలు తెలుసుకున్న జాయింట్ కలెక్టర్ కె. మయూర్ అశోక్ కార్యక్రమంలో పాల్గొన్న డీఆర్వో…

పల్నాడు రోడ్డులోని అనగా 19వ వార్డు నందు నూతన సచివాలయం & బి.సి కమ్యూనిటీ హాల్ ప్రారంభోత్సవ0

పల్నాడు రోడ్డులోని అనగా 19వ వార్డు నందు నూతన సచివాలయం & బి.సి కమ్యూనిటీ హాల్ ప్రారంభోత్సవ కార్యక్రమంలో పాల్గొని ఇళ్ల పట్టాలు పంపినిచేసిన ఎమ్మెల్యే డాక్టర్ గోపిరెడ్డి శ్రీనివాస రెడ్డి ,మున్సిపల్ కమిషనర్ ,మరియు వార్డ్ నాయకులు కార్యకర్తలు పాల్గొన్నారు,…

భద్రాచలంలో సీఎం రేవంత్‌ రెడ్డి పూజలు

భద్రాచలంలో సీఎం రేవంత్‌ రెడ్డి పూజలుమంత్రులతో కలిసి పాల్గొన్న టీపీసీసీ సభ్యులు నాగా సీతారాములు *సాక్షిత * : భద్రాచలం సీతారామ చంద్రుల స్వామివారిని సీఎం రేవంత్‌ రెడ్డి దర్శించుకున్నారు. సీఎం హోదాలో తొలిసారిగా భద్రాద్రి వచ్చిన రేవంత్ రెడ్డికి ఆలయ…

పొరుగు రాష్ట్రాల నుంచి అక్రమంగా దిగుమతి చేసుకున్న 260 మద్యం బాటిళ్లు

పొరుగు రాష్ట్రాల నుంచి అక్రమంగా దిగుమతి చేసుకున్న 260 మద్యం బాటిళ్లు, కారు, ఆటో స్వాధీనం. ఉండ్రాజవరం మండలం కర్రా వారి సావరం గ్రామానికి బోయిన బాలాజీ, రాజమహేంద్రవరంకు చెందిన తుమ్మల రాధాకృష్ణ గిరీష్ కుమార్ అరెస్టు. పరారీలో ఇజ్జాడ పాపి…

నవరత్నాల ద్వారా పేదల జీవితాల్లో వెలుగులు నింపిన సీఎం జగన్ – ఎమ్మెల్యే ఆర్కే

దుగ్గిరాల మార్కెట్ యార్డ్ లో నాలుగో విడత వైయస్సార్ చేయూత నగదు మంజూరు కార్యక్రమంలో పాల్గొన్న ఎమ్మెల్సీ మురుగుడు హనుమంతరావు ఎమ్మెల్యే ఆర్కే, ఇంచార్జి మురుగుడు లావణ్య , మాజీ ఎమ్మెల్యే కాండ్రు కమల. ఈ సందర్భంగా ఎమ్మెల్యే ఆర్కే మాట్లాడుతూ…

ప్రజావాణి లో ఇచ్చిన వినతిపత్రాల దగ్ధం- ఇప్పటికైనా పరిష్కరించండి.

ప్రజావాణి లో ఇచ్చిన వినతిపత్రాల దగ్ధం- ఇప్పటికైనా పరిష్కరించండి.సీపీఐ నియోజకవర్గ కార్యదర్శి ఉమా మహేష్. *సాక్షిత * : మేడ్చల్ జిల్లా కుత్బుల్లాపూర్ నియోజకవర్గంలోని ప్రభుత్వ భూములు, చెరువులు కబ్జాలకు గురవుతున్నాయని సీపీఐ ఆధ్వర్యంలో గత 2 సంవత్సరాలుగా పోరాటం తో…

ఎమ్మెల్సీ ఎన్నికల్లో కాంగ్రెస్ కు పట్టం కట్టేందుకు సిద్ధంగా ఉన్నారు

ఎమ్మెల్సీ ఎన్నికల్లో కాంగ్రెస్ కు పట్టం కట్టేందుకు సిద్ధంగా ఉన్నారు : ఎమ్మెల్యే యెన్నం శ్రీనివాస్ రెడ్డి ఉమ్మడి మహబూబ్ నగర్ జిల్లా స్థానిక సంస్థల ఎమ్మెల్సీగా మన్నె జీవన్ రెడ్డిని భారీ మెజార్టీతో గెలిపించుకుంటామని మహబూబ్ నగర్ ఎమ్మెల్యే యెన్నం…

గుంటూరు నగరంలోని పట్టాభిపురం నందలి మౌలానా అబుల్ కలాం ఆజాద్ షాది ఖానా వద్ద నగర పాలక సంస్థ

గుంటూరు నగరంలోని పట్టాభిపురం నందలి మౌలానా అబుల్ కలాం ఆజాద్ షాది ఖానా వద్ద నగర పాలక సంస్థ ఆధ్వర్యంలో 1.80 కోట్ల రూపాయలతో నూతనంగా నిర్మించిన ఇస్లామిక్ కౌన్సిల్ సెంటర్ మరియు లైబ్రరీ ప్రారంభోత్సవ కార్యక్రమంలో ముఖ్యఅతిథిగా పాల్గొని ప్రారంభించి,తదుపరి…

ప్రజా సమస్యల పరిస్కారానికే ప్రాధాన్యత : మేయర్ శిరీష, కమిషనర్ అదితి సింగ్ ఐఏఎస్

సాక్షిత తిరుపతి నగరం:ప్రజల నుండి వచ్చే సమస్యల పరిష్కారానికే అధిక ప్రాధాన్యత ఇచ్చి ఆయా సమస్యల పరిష్కారానికి కృషి చేయాలని అధికారులనుద్దేశించి తిరుపతి నగరపాలక సంస్థ మేయర్ డాక్టర్ శిరీష, కమిషనర్ అదితి సింగ్ ఐఏఎస్ అన్నారు. తిరుపతి మునిసిపల్ కార్పొరేషన్…

Ads Blocker Image Powered by Code Help Pro

Ads Blocker Detected!!!

We have detected that you are using extensions to block ads. Please support us by disabling these ads blocker.

Powered By
Best Wordpress Adblock Detecting Plugin | CHP Adblock

You cannot copy content of this page

Keerthy suresh Rashmika Mandanna SREELEELA SAMANTHA LAVANYA TRIPATHI HEROINE