గుంటూరు నగరంలోని పట్టాభిపురం నందలి మౌలానా అబుల్ కలాం ఆజాద్ షాది ఖానా వద్ద నగర పాలక సంస్థ

Spread the love

గుంటూరు నగరంలోని పట్టాభిపురం నందలి మౌలానా అబుల్ కలాం ఆజాద్ షాది ఖానా వద్ద నగర పాలక సంస్థ ఆధ్వర్యంలో 1.80 కోట్ల రూపాయలతో నూతనంగా నిర్మించిన ఇస్లామిక్ కౌన్సిల్ సెంటర్ మరియు లైబ్రరీ ప్రారంభోత్సవ కార్యక్రమంలో ముఖ్యఅతిథిగా పాల్గొని ప్రారంభించి,తదుపరి ముస్లిం మతపెద్దలనుద్దేశించి మాట్లాడుతున్న రాష్ట్ర వైద్య ఆరోగ్య శాఖ మంత్రి విడదల రజిని ,గుంటూరు నగర మేయర్ కావటి శివ నాగ మనోహర్ నాయుడు ,MLC మరియు శాసనమండలి విప్ లేళ్ల అప్పిరెడ్డి ,MLC చంద్రగిరి యేసురత్నం ,MLA మద్దాళి గిరిధర్ . ఈ కార్యక్రమంలో గుంటూరు జిల్లా వక్ఫ్ బోర్డు ప్రెసిడెంట్ ముఫ్తీ బాసిద్,వివిధ డివిజన్ల కార్పొరేటర్లు,వివిధ కార్పొరేషన్ల చైర్మన్లు,డైరెక్టర్లు,ఉలమా వెల్ఫేర్ సొసైటీ సభ్యులు,జిల్లా గ్రంధాలయ సంస్థ చైర్మన్ బత్తుల దేవానంద్,YSRCP రాష్ట్ర సంయుక్త కార్యదర్శి గులాం రసూల్,ముస్లిం మత పెద్దలు పాల్గొన్నారు.

https://play.google.com/store/apps/details?id=com.sakshithanews.app

SAKSHITHA NEWS
DOWNLOAD APP

Related Posts

You cannot copy content of this page