ఢిల్లీలో రైతుల సభకు అనుమతి
ఢిల్లీలో రైతుల సభకు అనుమతిరాజధాని నగరంలోని రామ్లీలా మైదానంలో గురువారం తాము నిర్వహించతలపెట్టిన ‘కిసాన్ మజ్దూర్ మహాపంచాయత్’కు ఢిల్లీ పోలీసులు అనుమతించినట్లు సంయుక్త కిసాన్ మోర్చా (ఎస్కేఎం) వెల్లడించింది. ప్రశాంతంగా నిర్వహించనున్న ఈ సభలో మోదీ ప్రభుత్వ విధానాలకు వ్యతిరేకంగా పోరాటాన్ని…