ఢిల్లీలో రైతుల సభకు అనుమతి

ఢిల్లీలో రైతుల సభకు అనుమతిరాజధాని నగరంలోని రామ్‌లీలా మైదానంలో గురువారం తాము నిర్వహించతలపెట్టిన ‘కిసాన్‌ మజ్దూర్‌ మహాపంచాయత్‌’కు ఢిల్లీ పోలీసులు అనుమతించినట్లు సంయుక్త కిసాన్‌ మోర్చా (ఎస్‌కేఎం) వెల్లడించింది. ప్రశాంతంగా నిర్వహించనున్న ఈ సభలో మోదీ ప్రభుత్వ విధానాలకు వ్యతిరేకంగా పోరాటాన్ని…

హనుమకొండ: తహశీల్దార్ రజని ఇంట్లో ACB సోదాలు.

ACB అధికారులు మరోసారి తమ పంజా విసిరారు. ఆదాయానికి మించి ఆస్తులు ఉన్నాయనే సమాచారం మేరకు కరీంనగర్ జిల్లా జమ్మికుంట తహశీల్దార్ రజని ఇంట్లో సోదాలు చేపట్టారు. హనుమకొండలోని సుబేదారి KLN రెడ్డి కాలనీలో ఉన్న తహశీల్దార్ బంధువుల ఇళ్లలోనూ ఏకకాలంలో…

శ్రీశైలంలో శ్రీస్వామి అమ్మవారి ఉభయ ఆలయాల హుండి లెక్కింపు

మహాశివరాత్రి బ్రహ్మోత్సవాలలో మల్లన్నకు భారీగా హుండీ ఆదాయం 13 రోజుల హుండీ ఆదాయం 5 కోట్ల 16 లక్షలు 84 వేల 417 నగదు 122 గ్రాముల బంగారం, 5 కేజీల 900 గ్రాముల వెండి లభ్యం వివిధ దేశాల విదేశీ…

నాగర్ కర్నూల్ పార్లమెంట్ లో.. ఎన్నికల ప్రచారం ప్రారంభించిన Dk అరుణ

తొలుత దక్షిణ కాశీ.. 5వ శక్తిపీఠం అలంపూర్ జోగులాంబ అమ్మవారి దర్శనం జోగులాంబ అమ్మవారికి, బాల బ్రహ్మేశ్వర స్వామి వారి సన్నిధిలో ప్రత్యేక పూజలు గద్వాల జిల్లా అలంపూర్లోని దక్షిణ కాశి..5వ శక్తి పీఠం జోగులాంబ అమ్మవారు, బాలబ్రహ్మేశ్వర స్వామి వారిని…

ఈ నెల 15వ తేదీన రాష్ట్రానికి వస్తున్న రాష్ట్రపతి ద్రౌపది ముర్ము

రాష్ట్రపతి పర్యటనకు సంబంధించి చేయవలసిన ఏర్పాట్లపై ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి శ్రీమతి శాంతి కుమారి అధికారులతో సమీక్షించారు. భారత ఉపరాష్ట్రపతి జగదీప్ ధన్ఖర్ కూడా ఈ నెల 16వ తేదీన రాష్ట్రానికి వస్తారని సీఎస్ తెలియజేశారు. https://play.google.com/store/apps/details?id=com.sakshithanews.app SAKSHITHA NEWSDOWNLOAD APP

పురుషుడికి మహిళ చేతులు అమర్చిన వైద్యులు

ఢిల్లీలోని సర్ గంగారామ్ ఆస్పత్రి వైద్యులు అద్భుతం చేశారు. రెండు చేతులు కోల్పోయిన ఓ వ్యక్తికి శస్త్ర చికిత్స చేసి వాటిని అమర్చారు. ఢిల్లీకి చెందిన ఓ వ్యక్తి ప్రమాదంలో తన రెండు చేతులను కోల్పోయాడు. దీంతో తన చేతులను తిరిగి…

ఇందిరమ్మ ఇండ్ల గైడ్లైన్స్ ఇవే..రిలీజ్ చేసిన తెలంగాణ సర్కార్

ఇందిరమ్మ ఇండ్ల గైడ్ లైన్స్ ను ప్రభుత్వం విడుదల చేసింది. ఆర్ అండ్ బీ ప్రిన్సిపల్ సెక్రటరీ శ్రీనివాసరాజు ఈ మేరకు ఉత్తర్వులు జారీ చేశారు.మహిళ పేరు మీద ఇందిరమ్మ ఇండ్లు ఇస్తామని గైడ్ లైన్స్ లో ప్రభుత్వం ప్రకటించింది. జిల్లా…

సికింద్రాబాద్‌ – విశాఖపట్నం మధ్య వందే భారత్‌ ఎక్స్‌ప్రెస్‌

సికింద్రాబాద్‌ – విశాఖపట్నం మధ్య వందే భారత్‌ ఎక్స్‌ప్రెస్‌ రైలును ప్రధాన మంత్రి నరేంద్ర మోడీ వర్చువల్‌గా ప్రారంభించారు. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి పలువురు ఉన్నతాధికారులు వీడియో కాన్ఫరెన్స్‌ ద్వారా ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు https://play.google.com/store/apps/details?id=com.sakshithanews.app SAKSHITHA NEWSDOWNLOAD APP

పలు అభివృద్ధి కార్యక్రమాల్లో పాల్గొన్న ఎమ్మెల్యే ప్రసన్న

సాక్షిత : కోవూరు మండలంలోని ఇనమడుగు గ్రామం లో ఎం.జి.ఎన్.ఆర్.ఇ.జి.ఎస్ నిధులు రూ.40.00 లక్షలతో నూతనంగా నిర్మించిన ఇనమడుగు సచివాలయం -1 ప్రారంభోత్సవం,మహాత్మాగాంధీ జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పథకము మరియు వ్యవసాయ శాఖ నిధులు రూ.21.80 లక్షలతో నూతనంగా నిర్మించిన…

వై.యస్. అర్ . కాంగ్రెస్ పార్టీ ఆవిర్భావం 14 వసంతాలు

సాక్షిత : రాష్ట్రంలో ఫ్యాన్ గుర్తు రాగానే మూడో వ్యక్తిగా పోటీ చేసిన వ్యక్తి నేనే ఎమ్మెల్యే ప్రసన్న మళ్లీ ముఖ్యమంత్రిగా వైఎస్ జగన్మోహన్ రెడ్డి పట్టాభిషేకం చేసుకోబోతున్నాడు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ 14 వసంతాలు అడుగుపెడుతున్న శుభ సందర్భంగా కోవూరు…

Ads Blocker Image Powered by Code Help Pro

Ads Blocker Detected!!!

We have detected that you are using extensions to block ads. Please support us by disabling these ads blocker.

Powered By
Best Wordpress Adblock Detecting Plugin | CHP Adblock

You cannot copy content of this page

Keerthy suresh Rashmika Mandanna SREELEELA SAMANTHA LAVANYA TRIPATHI HEROINE