కవయిత్రి మొల్ల జయంతి వేడుకలు ఘనంగా జరిగాయి

*మొల్ల విగ్రహానికి పూలమాలు వేసి అంజలి ఘటించిన నగర మేయర్ డాక్టర్ శిరీష* కవయిత్రి మొల్లమాంబ (మొల్ల) జయంతిని ఉదయం బీసీలు ఘనంగా జరుపుకున్నారు. తిరుపతి నగరపాలక సంస్థ పరిధిలోని మహతి ఆడిటోరియం సమీపంలో వున్న మొల్ల విగ్రహానికి పూలమాలవేసి అంజలి…

గంగ భవాని దేవాలయంలో విగ్రహ ప్రతిష్ట కార్యక్రమంలో పాల్గొని ప్రత్యేక పూజలు

పురుషోత్తగూడెం:-గంగ భవాని దేవాలయంలో విగ్రహ ప్రతిష్ట కార్యక్రమంలో పాల్గొని ప్రత్యేక పూజలు నిర్వహించిన తెలంగాణ రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరావు ,స్థానిక ఎమ్మెల్యే రామచంద్ర నాయక్ ,మరియు జారే ఆదినారాయణ , నూకల నరేష్ రెడ్డి , సాదు…

టీడీపీ రెండో విడత సీట్ల ప్రకటనపై టీడీపీ అధినేత చంద్రబాబు కసరత్తు

పలువురునేతలను ఉండవల్లికి పిలిచి మాట్లాడుతున్న బాబు గోపాలపురం, కొవ్వూరు, వెంకటగిరి నేతలతో మంతనాలు పాతపట్నం నియోజక వర్గంలో ఇంకా కొలిక్కిరాని సీటు పంచాయితీ.. ఇప్పటికీ కొనసాగుతున్న ఐవీర్ కాల్స్ సర్వే.. 50 అసెంబ్లీ, 17 ఎంపీ సీట్లకు అభ్యర్థుల కోసం కసరత్తు…

మహబూబాబాద్ శాసనసభ్యులు డాక్టర్ భుక్యా మురళీ నాయక్

మహబూబాబాద్ జిల్లా కేంద్రంలోని క్రిష్ణవేణి స్కూల్ యజమాన్యం ఆహ్వానం మేరకు school annual ఫంక్షన్ కి వెళ్లడం జరిగింద విద్యార్థులను ఉద్దేశించి వారికి కొన్ని సూచనలను తెలియ చేశారు విద్యార్థులు క్రమశిక్షణగా ఉండాలని విద్యారంగంలో ఎప్పటికప్పుడు పోటీ తత్వంతో ఉండాలని ఉన్నతమైన…

అర్హులైన 6661 మంది మహిళా లబ్ధిదారులకు 12 కోట్ల 48 లక్షల రూ|| జమ చేయడం జరిగింది – యువనేత

వైఎస్సార్ చేయూత పథకం ద్వారా 4విడతల్లో కలిపి 48 కోట్ల 84 లక్షల రూ అందజేయడం జరిగింది – యువనేత ఉదయం 10:00 గంటలకు, శ్రీకాకుళం, గార మండలం,ఏర్పాటు చేసిన 4వ విడత వైఎస్సార్ చేయూత కార్యక్రమంలో ముఖ్య అతిథిగా హాజరైన…

సర్వేపల్లిలో అదే హోరు..అదే జోరు

సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి నాయకత్వానికి ఏకపక్షంగా పెరుగుతోన్న ప్రజల మద్దతు వైసీపీని ఖాళీ చేస్తూ తెలుగుదేశం పార్టీలోకి కొనసాగుతున్న చేరికలు మనుబోలు మండలం అక్కంపేట గ్రామం నుండి వై.సి.పి నీ వీడి తెలుగుదేశం పార్టీలో చేరిన 25 కుటుంబాలు నెల్లూరు వేదాయపాలెంలో…

16 వ వార్డులో 10 లక్షల రూపాయల తో CC రోడ్డుCC డ్రైన్ శంకుస్థాపన చేసిన

మహబూబాబాద్ MLA నీయులు డా.భూక్య మురళి నాయక్ మున్సిపాలిటీ చేర్మెన్ డా..పాల్వాయి రామ్మోహన్ రెడ్డి సీపీఎం మున్సిపాలిటీ ప్లోర్ లీడర్ సుర్ణపు సోమయ్య కౌన్సిలర్ బానోతు పద్మ సీతారాం నాయక్ మహబూబాబాద్ మున్సిపాలిటీ 16వ వార్డులో మున్సిపాలిటీ జనరల్ ఫండు నుండి…

వైసీపీ పాలనలో కుంటుపడిన అభివృద్ధి రాష్టాభివృద్ది తెలుగుదేశం పార్టీతోనే సాధ్యం.

వైసిపి పాలనకు చరమగీతం పాడుదాం. అడుగడుగునా పూలవర్షంతో ఘన స్వాగతం ,నీరాజనాలు పలికిన మునిమడుగు తెలుగుదేశం పార్టీ నాయకులు కార్యకర్తలు . సత్యసాయి జిల్లా పెనుకొండ నియోజకవర్గం పెనుకొండ మండల మునిమడుగు పంచాయతీ నందు ఎన్నికల శంఖారావ కార్యక్రమం పూరించిన సవితమ్మ…

చేనేత సహకార సంఘం కార్యాలయంలో ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డికి పాలాభిషేకం

చేనేత సహకార సంఘం కార్యాలయంలో ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డికి పాలాభిషేకం చేసిన చేనేత సంఘం నాయకులు చౌటుప్పల పట్టణ కేంద్రంలోని 11.వార్డు చేనేత సహకార సంఘం కార్యాలయంలోపద్మశాలి కార్పొరేషన్ ఏర్పాటు చేసినతెలంగాణ రాష్ట్ర ప్రభుత్వానికి చేనేత కార్మికులు ప్రత్యేక ధన్యవాదాలు…

ఈ నెల 16న అసెంబ్లీ, లోక్ సభ అభ్యర్థులను ప్రకటించనున్న సీఎం జగన్

విజయవాడ:-సీఎం జగన్ కీలక నిర్నయం తీసుకున్నారు. ఈనెల 16న ఇడుపులపాయకు సీఎం జగన్ వెళ్లనున్నారు. ఈ సందర్భంగా వైసీపీ అభ్యర్థుల తుది జాబితా విడుదల చేయనున్నారు సీఎం జగన్‌.. అసెంబ్లీ, లోక్ సభ అభ్యర్థులను ప్రకటించనున్నారు సీఎం జగన్. అదే రోజు…

Ads Blocker Image Powered by Code Help Pro

Ads Blocker Detected!!!

We have detected that you are using extensions to block ads. Please support us by disabling these ads blocker.

Powered By
Best Wordpress Adblock Detecting Plugin | CHP Adblock

You cannot copy content of this page

Keerthy suresh Rashmika Mandanna SREELEELA SAMANTHA LAVANYA TRIPATHI HEROINE