తు బంధుపై కాంగ్రెస్ సర్కారు మరో సంచలన నిర్ణయం.. వారందరికి బిగ్ షాక్

హైదరాబాద్:-రైతుబంధు పథకంపై కాంగ్రెస్ సర్కారు మరో సంచలన నిర్ణయం తీసుకుంది. ఇప్పటికే రైతుబంధులో సీలింగ్ మొదలుపెట్టిన ప్రభుత్వం తాజాగా రాష్ట్రంలో ఏడు శాతం రైతులకు రైతుబంధును కట్ చేసేందుకు నిర్ణయించింది.ఈ ఏడు శాతంలో పాడుబడ్డ భూములు(సాగు చేయని భూములు), ట్యాక్స్ పేయర్లు,…

16వ శతాబ్దపు తెలుగు కవయిత్రి ఆతుకూరి మొల్లమాంబ (మొల్ల) జయంతి

16వ శతాబ్దపు తెలుగు కవయిత్రి ఆతుకూరి మొల్లమాంబ (మొల్ల) జయంతి సందర్భంగా సీఎం క్యాంప్‌ కార్యాలయంలో ఆమె చిత్రపటానికి నివాళులర్పించిన సీఎం శ్రీ వైఎస్‌ జగన్‌ ఆతుకూరి మొల్లమాంబ (మొల్ల) జయంతిని అధికారికంగా నిర్వహిస్తున్న ప్రభుత్వం, ఈ మేరకు ఇటీవల ఉత్తర్వులు…

ఓపెన్ నాలా డీసిల్టింగ్ పనులను పరిశీలించిన కార్పొరేటర్ వెంకటేష్ గౌడ్

124 డివిజిన్ పరిధిలోని పరికి చెరువు నుండి ఆల్విన్ కాలనీ ఫేస్ 2 మీదుగా పైప్ లైన్ రోడ్డు వరకు విస్తరించి ఉన్న ఓపెన్ నాలా, వరద నీటి కాలువ పైపులైన్లలో జరుగుతున్న పూడికతీత పనులను డివిజన్ కార్పొరేటర్ దొడ్ల వెంకటేష్…

పట్టణ పరిధిలోని స్థానిక 9 వార్డ్ లో ఇళ్ళ పట్టల పంపిణీలో పాల్గొని ఎమ్మెల్యే డాక్టర్ గోపిరెడ్డి

పట్టణ పరిధిలోని స్థానిక 9 వార్డ్ లో ఇళ్ళ పట్టల పంపిణీలో పాల్గొని ఎమ్మెల్యే డాక్టర్ గోపిరెడ్డి శ్రీనివాస రెడ్డి లబ్ది దారులకు పట్టాలు పంపిణీ చేశారు.వాలంటీర్ వ్యవస్థ నిజమైన వ్యవస్థ..ఎమ్మేల్యే గోపిరెడ్డి శ్రీనివాస్ రెడ్డి వాలంటీర్ లేని వ్యవస్థను మనం…

ఇప్పటివరకు తిరుపతి విద్య, వైద్య నగరంగా మాత్రమే వుంది..ఇకపై తిరుపతి ఆర్థిక నగరంగా కూడా విరాజిల్లబోతుంది.

పద్మావతి నగర్ మరియు మునిరెడ్డి నగర్ రెసిడెన్స్ అసోసియేషన్ స్థానికులతో ఆత్మీయ సమావేశంలో పాల్గొనడం జరిగింది. పద్మావతి నగర్ మరియు మునిరెడ్డి నగర్ వాస్తవ్యులతో నాకు విడదీయలేని బంధం ఉందని తెలియచేస్తూ.. తిరుపతి ఎలా అభివృద్ధి చెందిందో మీరే చుస్తునారు..తిరుపతిపై నాకున్న…

ప్రధాని మోడీ అధ్యక్షతన కేంద్ర కేబినెట్ భేటీ..

చివరి కేబినెట్ కావడంతో కీలక నిర్ణయాలు తీసుకునే ఛాన్స్.. ఎన్టీఆర్కు భారతరత్న ఇచ్చే అవకాశం.. పొత్తులపై చర్చల సమయంలో ఎన్టీఆర్కు భారతరత్న ఇవ్వాలని ప్రతిపాదన.. https://play.google.com/store/apps/details?id=com.sakshithanews.app SAKSHITHA NEWSDOWNLOAD APP

కరీంనగర్ లోని మైత్రి హోటల్ లో ఏర్పాటు చేసిన మీడియా సమావేశం

కరీంనగర్ లోని మైత్రి హోటల్ లో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో బండి సంజయ్ మాట్లాడుతూ కేసీఆర్ తోపాటు బీఆర్ఎస్ నేతలపై విరుచుకుపడ్డారు.. ముఖ్యాంశాలు…. మీడియా స్క్రోలింగ్ పాయింట్స్…. కేసీఆర్ ను తెలంగాణ సమాజం చీత్కరించినా బుద్దిరాలేదు.. పచ్చి అబద్దాలు, అభూతకల్పనలతో…

ఈసీల నియామకాలపై వివాదం వేళ.. 15న సుప్రీం అత్యవసర విచారణ

దిల్లీ: లోక్‌సభ ఎన్నికలు సమీపిస్తున్న వేళ సీఈసీ, ఈసీల నియామకాల (Election Commissioners) అంశం మరోసారి తెరపైకి వచ్చింది. ప్రధాన ఎన్నికల అధికారి (CEC), ఎన్నికల కమిషనర్ల (EC) నియామకాల కోసం కొత్తగా తీసుకొచ్చిన చట్టాన్ని సవాల్‌ చేస్తూ సుప్రీంకోర్టు (Supreme…

గ్రూప్‌-1 మెయిన్స్‌ రద్దు.. ఏపీ హైకోర్టు కీలక తీర్పు

అమరావతి: 2018లో ఏపీపీఎస్సీ నిర్వహించిన గ్రూప్‌-1పై రాష్ట్ర హైకోర్టు కీలక తీర్పు వెలువరించింది.గతంలో జరిగిన మెయిన్స్‌ పరీక్షను రద్దు చేసింది.జవాబు పత్రాలను మాన్యువల్‌ (చేతితో దిద్దడం) విధానంలో రెండుసార్లు మూల్యాంకనం చేశారంటూ కొందరు అభ్యర్థులు హైకోర్టును ఆశ్రయించారు. మొదటిసారి దిద్దిన ఫలితాలను…

కాపు కార్పొరేషన్ ఛైర్మెన్ అడపా శేషు…

పవన్ కాపులను ఇంకా మోసం చేస్తున్నాడు…కాపులను అంగదొక్కిన వ్యక్తి చంద్రబాబునాయుడు..జనసేన పార్టీని ఇప్పటికే పాతాళంలోకి తొక్కేసాడు.. ఏ కులాన్నయినా తొక్క గల సమర్థుడు చంద్రబాబు..కాపు భవనం కట్టలంటేకోర్ట్లో వేస్తారు..పట్టాల పంపిణీకార్యక్రమంలో పేదలకు భూములు పంపిణీ చేయకుండా అడ్డుకుంటారు..కోర్టులో వేసి రిజిస్ట్రేషన్ కానివ్వు…

Ads Blocker Image Powered by Code Help Pro

Ads Blocker Detected!!!

We have detected that you are using extensions to block ads. Please support us by disabling these ads blocker.

Powered By
Best Wordpress Adblock Detecting Plugin | CHP Adblock

You cannot copy content of this page

Keerthy suresh Rashmika Mandanna SREELEELA SAMANTHA LAVANYA TRIPATHI HEROINE