శంకర్పల్లి మండల పరిధిలోని కొండకల్ తండాలో ఉగాది
శంకర్పల్లి మండల పరిధిలోని కొండకల్ తండాలో ఉగాది సందర్భంగా వల్లభ రాయుని గుట్ట మీద ఉన్న శ్రీకృష్ణ ఆలయంలో శంకర్ నాయక్ మరియు రవి ఆధ్వర్యంలో ప్రత్యేక పూజలు నిర్వహించారు. తాతల కాలం నుండి ఈ ఆలయం లొ వస్తున్న ఈ…
శంకర్పల్లి మండల పరిధిలోని కొండకల్ తండాలో ఉగాది సందర్భంగా వల్లభ రాయుని గుట్ట మీద ఉన్న శ్రీకృష్ణ ఆలయంలో శంకర్ నాయక్ మరియు రవి ఆధ్వర్యంలో ప్రత్యేక పూజలు నిర్వహించారు. తాతల కాలం నుండి ఈ ఆలయం లొ వస్తున్న ఈ…
అద్భుత అలంకరణలకు నిలయం అయిన మల్కాజ్ గిరి లో గల ఆనంద్ బాగ్ శ్రీ లక్ష్మీ వెంకటేశ్వర స్వామి వారు తెలుగు నూతన సంవత్సరం శ్రీ క్రోధినామ సంవత్సరం ఉగాది పర్వదినాన్ని పురస్కరించుకొని భక్తులకు ప్రత్యేక అలంకరణలో దర్శనం ఇచ్చారు… స్వామివారు…
అల్లూరి జిల్లా :-ఆంధ్రప్రదేశ్ లోని అల్లూరి సీతారామరాజు జిల్లా అనంతగిరి మండలంలో హృదయవిదారక ఘటన చోటుచేసుకుంది. సరైన రోడ్డు సౌకర్యం లేకపో వడంతో కొడుకు మృతదే హంతో తండ్రి ఏకంగా 8 కిలోమీటర్లు నడిచాడు. వివరాల్లోకి వెళ్తే.. అనంత గిరి మండల…
వైద్యాధికారిని డాక్టర్ స్వరూపరాణి జోగులాంబ గద్వాల్ జిల్లాలోని రోజు రోజుకు ఉష్ణోగ్రతలు పెరుగుతున్నడంతో ప్రజలు రైతులు వ్యవసాయ కూలీలు ఇటుక బట్టి నిర్మాణ కూలీలు అప్రమత్తంగా ఉండి జాగ్రత్తలు తీసుకోవాలని మల్దకల్ వైద్యాధికారిని డాక్టర్ స్వరూపరాణి సూచించారు. బుధవారము మండల కేంద్రంలోని…
ఎన్నికల కోడ్.. ’గృహ జ్యోతి‘ పథకానికి బ్రేక్తెలంగాణలో ’గృహ జ్యోతి‘ 200 యూనిట్ల ఉచిత విద్యుత్ పథకానికి ఆదిలోనే బ్రేకులు పడ్డాయి. ఫిబ్రవరి 27న ఈ పథకాన్ని సీఎం రేవంత్ రెడ్డి అధికారికంగా ప్రారంభించారు. గత నెల జీరో బిల్లులు జారీ…
ఈ నెల 21న భువనగిరిలో కాంగ్రెస్ సభపార్లమెంట్ ఎన్నికల ప్రచారంలో భాగంగా ఈ నెల 21న భువనగిరిలో కాంగ్రెస్ భారీ బహిరంగ సభ నిర్వహించనుంది. ఆ రోజున కాంగ్రెస్ అభ్యర్థి చామల కిరణ్ కుమార్ రెడ్డి నామినేషన్ దాఖలు చేయనుండగా.. అదేరోజు…
రూ.50 వేలలోపే ఎలక్ట్రిక్ స్కూటర్.. సింగిల్ చార్జ్పై 100కి.మీ.ప్రముఖ SAR గ్రూప్నకు చెందిన లెక్ట్రిక్స్ ఈవీ సంస్థ బడ్జెట్ లో హై స్పీడ్ ఎలక్ట్రిక్ స్కూటర్ ఈ2డబ్ల్యూని లాంచ్ చేసింది. ఈ స్కూటర్ను సంస్థ రూ.49,999 ఎక్స్ షోరూం ధరకు విక్రయిస్తోంది.…
నివేదిత పేరును అధికారికంగా ప్రకటించిన కేసీఆర్సికింద్రాబాద్ కంటోన్మెంట్ అసెంబ్లీ ఉపఎన్నిక BRS అభ్యర్థిగా దివంగత ఎమ్మెల్యే లాస్యానందిత సోదరి నివేదిత పేరును మాజీ సీఎం కేసీఆర్ అధికారికంగా ప్రకటించారు. ఎమ్మెల్యే లాస్య నందిత రోడ్డు ప్రమాదంలో చనిపోవడంతో కంటోన్మెంట్ స్థానానికి ఉపఎన్నిక…
హైదర్ నగర్ డివిజన్ పరిధిలోని హైదర్ నగర్ లో రంజాన్ పర్వదిన సందర్భంగా ఈద్గా వద్ద జరుగుతున్న ఏర్పాట్లను ఈద్గా కమిటీ సభ్యులతో కలిసి పరిశీలించిన హైదర్ నగర్ డివిజన్ కార్పొరేటర్ నార్నె శ్రీనివాస రావు . ఈ సందర్భంగా కార్పొరేటర్…
కొండగట్టులో పటిష్టమైన భద్రత ఏర్పాట్లు చేయాలిజగిత్యాల జిల్లాలోని ప్రసిద్ధ పుణ్యక్షేత్రం కొండగట్టులో చిన్న హనుమాన్ జయంతి సందర్భంగా నిర్వహించే మహోత్సవాలను ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరుగకుండా పటిష్టమైన భద్రత ఏర్పాట్లు చేయాలని ఎస్పీ సన్ ప్రీత్ సింగ్ అధికారులను ఆదేశించారు. ఆలయ…