రూ.50 వేలలోపే ఎలక్ట్రిక్‌ స్కూటర్‌.. సింగిల్‌ చార్జ్‌పై 100కి.మీ.

Spread the love

రూ.50 వేలలోపే ఎలక్ట్రిక్‌ స్కూటర్‌.. సింగిల్‌ చార్జ్‌పై 100కి.మీ.
ప్రముఖ SAR గ్రూప్‌నకు చెందిన లెక్ట్రిక్స్‌ ఈవీ సంస్థ బడ్జెట్ లో హై స్పీడ్‌ ఎలక్ట్రిక్‌ స్కూటర్‌ ఈ2డబ్ల్యూని లాంచ్‌ చేసింది. ఈ స్కూటర్‌ను సంస్థ రూ.49,999 ఎక్స్‌ షోరూం ధరకు విక్రయిస్తోంది. దీనిలో కొత్త అంశం ఏమిటంటే ఈ బైక్‌తో పాటు బ్యాటరీ రాదు. దాని కోసం ప్రత్యేకమైన సబ్‌ స్క్రిప్షన్‌ తీసుకోవాలి. ఈ స్కూటర్‌ని ఒక్కసారి చార్జ్‌ చేస్తే 100 కి. మీ రేంజ్‌ ఇస్తుందని కంపెనీ ప్రకటించింది. దీని గరిష్ట వేగం గంటకు 50 కి.మీ ఉంటుంది.

Related Posts

You cannot copy content of this page