రూ.50 వేలలోపే ఎలక్ట్రిక్ స్కూటర్.. సింగిల్ చార్జ్పై 100కి.మీ.ప్రముఖ SAR గ్రూప్నకు చెందిన లెక్ట్రిక్స్ ఈవీ సంస్థ బడ్జెట్ లో హై స్పీడ్ ఎలక్ట్రిక్ స్కూటర్ ఈ2డబ్ల్యూని లాంచ్ చేసింది. ఈ స్కూటర్ను సంస్థ రూ.49,999 ఎక్స్ షోరూం ధరకు విక్రయిస్తోంది.…
ప్రగతి నగర్ లో రూ.50 లక్షలతో చేపడుతున్న వైకుంఠ ధామం అభివృద్ధి పనులకు శంకుస్థాపన- ఎమ్మెల్యే కె.పి వివేకానంద్
కుత్బుల్లాపూర్ నియోజకవర్గం, నిజాంపేట్ మున్సిపల్ కార్పొరేషన్ పరిధిలోని ప్రగతి నగర్ లో సుమారు రూ. 50 లక్షల తో చేపడుతున్న వైకుంఠ ధామం అభివృద్ధి పనులక ఎమ్మెల్యే కేపి వివేకానంద్ ముఖ్య అతిధిగా స్థానిక మేయర్ కొలన్ నీలా గోపాల్ రెడ్డి…