రూ.50 వేలలోపే ఎలక్ట్రిక్‌ స్కూటర్‌.. సింగిల్‌ చార్జ్‌పై 100కి.మీ.

రూ.50 వేలలోపే ఎలక్ట్రిక్‌ స్కూటర్‌.. సింగిల్‌ చార్జ్‌పై 100కి.మీ.ప్రముఖ SAR గ్రూప్‌నకు చెందిన లెక్ట్రిక్స్‌ ఈవీ సంస్థ బడ్జెట్ లో హై స్పీడ్‌ ఎలక్ట్రిక్‌ స్కూటర్‌ ఈ2డబ్ల్యూని లాంచ్‌ చేసింది. ఈ స్కూటర్‌ను సంస్థ రూ.49,999 ఎక్స్‌ షోరూం ధరకు విక్రయిస్తోంది.…

ఆర్టీసీ ‘ఈ-గ‌రుడ’ ఎల‌క్ట్రిక్ ఏసీ బ‌స్సులు ప్రారంభించిన మంత్రి పువ్వాడ..

ఆర్టీసీ ‘ఈ-గ‌రుడ’ ఎల‌క్ట్రిక్ ఏసీ బ‌స్సులు ప్రారంభించిన మంత్రి పువ్వాడ.. సాక్షిత ఉమ్మడి ఖమ్మం బ్యూరో చీఫ్: టీఎస్ ఆర్టీసీ సంస్థ నూతనంగా ప్రవేశపెట్టిన ఈ-గ‌రుడ ఎల‌క్ట్రిక్ ఏసీ బ‌స్సులను రాష్ట్ర రవాణా శాఖ మంత్రి పువ్వాడ అజయ్ కుమార్ లాంఛనంగా…

సికింద్రాబాద్ లో కిరణ్ టివిఎస్ అత్యాధునిక ఐక్యూబ్ ఎలక్ట్రిక్ స్కూటర్లు విడుదల

సికింద్రాబాద్ లో కిరణ్ టివిఎస్ అత్యాధునిక ఐక్యూబ్ ఎలక్ట్రిక్ స్కూటర్లు విడుదల సికింద్రాబాద్ 01 మార్చ్ సాక్షిత సికింద్రాబాద్ ఎమ్ జి రోడ్ల లో కిరణ్ టివివిస్ షోరూమ్ ఎస్ ఐక్యూబ్ ఎలక్ట్రిక్ స్కూటర్లను ప్రారంభించినట్లుగా టివిఎస్ కంపెనీ ఈరోజు ప్రకటించింది.…

హైదరాబాద్‌లో రూ.కోటి పెట్టుబడితో ష్నైడర్ ఎలక్ట్రిక్

Schneider Electric in Hyderabad with an investment of Rs హైదరాబాద్‌లో రూ.కోటి పెట్టుబడితో ష్నైడర్ ఎలక్ట్రిక్ నూతన అత్యాధునిక స్మార్ట్ ఫ్యాక్టరీ శంకుస్థాపన కార్యక్రమంలో మంత్రి కేటీఆర్ పాల్గొన్నారు. 300 కోట్లు శక్తి నిర్వహణ మరియు ఆటోమేషన్ యొక్క…

You cannot copy content of this page