పుల్లలచెరువు మండలం మానే పల్లి గ్రామ తెలుగుదేశం పార్టీ మాజీ సర్పంచ్ తమ్మినేని సుబ్బారెడ్డి అకాల మరణం

ప్రకాశం..జిల్లా_*పుల్లలచెరువు మండలం మానే పల్లి గ్రామ తెలుగుదేశం పార్టీ మాజీ సర్పంచ్ తమ్మినేని సుబ్బారెడ్డి అకాల మరణం పొందగా వారి భౌతిక కాయాన్ని సందర్శించి నివాళులర్పించిన యర్రగొండపాలెం నియోజకవర్గ తెలుగుదేశం పార్టీ ఇన్-చార్జ్ గూడూరి ఎరిక్షన్ బాబు మరియు తెలుగుదేశం పార్టీ…

కందుకూరు కోటారెడ్డి నగర్ నందు నూతనంగా ప్రారంభించిన అర్బన్ హెల్త్ సెంటర్

కందుకూరు కోటారెడ్డి నగర్ నందు నూతనంగా ప్రారంభించిన అర్బన్ హెల్త్ సెంటర్ కు ఒక లక్ష రూపాయలు విలువైన ల్యాబ్ పరికారాన్ని నాయి బ్రాహ్మణ సంఘం జిల్లా అధ్యక్షులు వల్లూరు కోటేశ్వరరావు కుటుంబ సభ్యుల తరఫున ఉచితంగా అందజేస్తామని, శాసనసభ్యులు మానుగుంట…

ప్రతి ఇంటికి సరిపడా మిషన్ భగీరథ నీరు అందించాలి: వికారాబాద్ ఎమ్మెల్యే డాక్టర్ మెతుకు ఆనంద్ 7

ప్రతి ఇంటికి సరిపడా మిషన్ భగీరథ నీరు అందించాలి: వికారాబాద్ ఎమ్మెల్యే డాక్టర్ మెతుకు ఆనంద్ .సాక్షిత : వికారాబాద్ ఎమ్మెల్యే డాక్టర్ మెతుకు ఆనంద్ “మీతో నేను” కార్యక్రమంలో భాగంగా ధారూర్ మండల పరిధిలోని హరిదాస్ పల్లి గ్రామంలో 07:00…

కమాండ్ కంట్రోల్ దేశానికే మణిహారం గా నిల్వనున్నదని రాష్ట్ర పశుసంవర్ధక, మత్స్య, పాడి పరిశ్రమల అభివృద్ధి, సినిమాటోగ్రఫీ శాఖల మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ తెలిపారు.

కమాండ్ కంట్రోల్ దేశానికే మణిహారం గా నిల్వనున్నదని రాష్ట్ర పశుసంవర్ధక, మత్స్య, పాడి పరిశ్రమల అభివృద్ధి, సినిమాటోగ్రఫీ శాఖల మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ తెలిపారు.సాక్షిత : నూతనంగా నిర్మించిన కమాండ్ కంట్రోల్ భవనాన్ని మంత్రులు తలసాని శ్రీనివాస్ యాదవ్, మహమూద్…

గుడ్ మార్నింగ్ ఆల్విన్ కాలనీ

గుడ్ మార్నింగ్ ఆల్విన్ కాలనీ..సాక్షిత : దొడ్ల రామకృష్ణ గౌడ్ గుడ్ మార్నింగ్ ఆల్విన్ కాలనీ కార్యక్రమంలో భాగంగా 124 డివిజన్ పరిధిలోని దత్తత్రయ నగర్ ఫేస్ 2 పరిసర ప్రాంతాలలో తెరాస పార్టీ నాయకులతో కలిసి పర్యటించి స్థానిక సమస్యలను…

2 కోట్ల 20 లక్షల రూపాయల వ్యయంతో సీసీ రోడ్డు పనులకు శంకుస్థాపన…

2 కోట్ల 20 లక్షల రూపాయల వ్యయంతో సీసీ రోడ్డు పనులకు శంకుస్థాపన… సబీహా గౌసుద్దీన్సాక్షిత : కూకట్పల్లి నియోజకవర్గం అల్లాపూర్ డివిజన్ పరిధిలోని సఫ్దర్ నగర్ మెయిన్ రోడ్ 55 లక్షలు, కొత్తూరు సీతయ్య నగర్ బైలైన్స్ 50 లక్షలు…

దొడ్ల వెంకటేష్ గౌడ్ దోమల నివారణ పట్ల ప్రజలలో అవగాహన తీసుకుని వచ్చేందుకు జి.ఎచ్.ఎం.సి ఎంటమాలజీ సిబ్బంది

124 డివిజన్ కార్పొరేటర్ దొడ్ల వెంకటేష్ గౌడ్ దోమల నివారణ పట్ల ప్రజలలో అవగాహన తీసుకుని వచ్చేందుకు జి.ఎచ్.ఎం.సి ఎంటమాలజీ సిబ్బందితో కలిసి డివిజన్ పరిధిలోని శివమ్మ కాలనీ మరియు జన్మభూమి కాలనీలలో ప్లకార్డులు పట్టుకుని పాదయాత్ర చేయడం జరిగింది. ఇంటింటికి…

బిజెపి ఎస్సీ మోర్చా రాష్ట్ర అధ్యక్షుడు కొప్పుభాష దళిత బంధు పథకం

బిజెపి ఎస్సీ మోర్చా రాష్ట్ర అధ్యక్షుడు కొప్పుభాష దళిత బంధు పథకం పై చేసిన కామెంట్లను శేర్లింగంపల్లి ఎస్సీ సెల్ విభాగ నాయకులు 124 డివిజన్ కార్యాలయంలో తీవ్రంగా ఖండించారు. ఎస్సీ సెల్ అధ్యక్షులు కొమ్మగళ్ళ మోసెస్ మాట్లాడుతూ లబ్ధిదారులకు పథకం…

ఎన్టీఆర్ నాలుగో కుమార్తె కంఠంనేని ఉమా మహేశ్వరీ కుటుంబాన్ని పరామర్శించిన రాష్ట్ర పంచాయతీరాజ్,మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు

హైదరాబాద్ లో నిన్న మరణించిన ఎన్టీఆర్ నాలుగో కుమార్తె కంఠంనేని ఉమా మహేశ్వరీ కుటుంబాన్ని పరామర్శించిన రాష్ట్ర పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధి, గ్రామీణ మంచి నీటి సరఫరా శాఖ మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు సాక్షిత : హైదారాబాద్ లోని జూబ్లీ హిల్స్…

Ads Blocker Image Powered by Code Help Pro

Ads Blocker Detected!!!

We have detected that you are using extensions to block ads. Please support us by disabling these ads blocker.

Powered By
100% Free SEO Tools - Tool Kits PRO

You cannot copy content of this page

Keerthy suresh Rashmika Mandanna SREELEELA SAMANTHA LAVANYA TRIPATHI HEROINE