కాలనీలో డిప్యూటీ మేయర్ ధనరాజ్ యాదవ్

Spread the love

నిజాంపేట్ మునిసిపల్ కార్పొరేషన్ పరిధిలో 7వ డివిజన్ రెడ్డి ఎవెన్యూ కాలనీ వాసుల విజ్ఞప్తి మేరకు, కాలనీలో డిప్యూటీ మేయర్ ధనరాజ్ యాదవ్ పర్యటించడం జరిగింది. డిప్యూటీ మేయర్ వారి సమస్యలకు సానుకూలంగా స్పందించి, ఆయా శాఖల అధికారులతో మాట్లాడి తక్షణమే పనులు పూర్తిచేయాలని చెప్పడం జరిగింది. అలానే డివిజన్ పరిధిలోని మౌలిక వసతుల కల్పనకు కృషి చేస్తానని, డ్రైనేజీ, రోడ్లు, మంచీ నీరు, విద్యత్ దీపాలు వంటి అన్ని రకాల మౌలిక వసతుల కల్పనకు కృషి చేస్తామని పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో రెడ్డి ఎవెన్యూ అసోసియేషన్ సభ్యులు ప్రసాద్ రాజు ,మురళి,పార్వతి, సంతోష్, గోపి, శ్రీకాంత్,కాలనీ వాసులు , తదితరులు పాల్గొన్నారు.

Related Posts

You cannot copy content of this page