భారత కమ్యూనిస్ట్ పార్టీ (CPI) మేడ్చల్ మల్కాజిగిరి జిల్లా 3వ మహా సభలు

భారత కమ్యూనిస్ట్ పార్టీ (CPI) మేడ్చల్ మల్కాజిగిరి జిల్లా 3వ మహా సభలు ముగింపు సందర్బంగా ప్రత్యేక ఆహ్వానితులుగా కుత్బుల్లాపూర్ కాంగ్రెస్ నాయకులు నర్సారెడ్డి భూపతిరెడ్డి.భారత కమ్యూనిస్ట్ పార్టీ (CPI) మేడ్చల్ మల్కాజిగిరి జిల్లా 3వ మహా సభలు ముగింపు కార్యక్రమంలో…

స్వతంత్ర్య భారత వజ్రోత్సవాల్లో

స్వతంత్ర్య భారత వజ్రోత్సవాల్లో సాక్షిత : కెసిఆర్, కేటీఆర్ పిలుపు మేరకు, ప్రభుత్వ విప్ ఎమ్మెల్యే ఆరెకపూడి గాంధీ మరియు 124 ఆల్విన్ కాలనీ డివిజన్ కార్పొరేటర్ దొడ్ల వెంకటేష్ గౌడ్ పర్యవేక్షణలో జోనల్ కమిషనర్ మమత, మెడికల్ ఆఫీసర్ Dr.…

మహానీయుల త్యాగాల ఫలితంగానే దేశానికి స్వాతంత్ర్యం లభించిందని రాష్ట్ర పశుసంవర్ధక, మత్స్య, పాడి పరిశ్రమల అభివృద్ధి, సినిమాటోగ్రఫీ శాఖల మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్

మహానీయుల త్యాగాల ఫలితంగానే దేశానికి స్వాతంత్ర్యం లభించిందని రాష్ట్ర పశుసంవర్ధక, మత్స్య, పాడి పరిశ్రమల అభివృద్ధి, సినిమాటోగ్రఫీ శాఖల మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్సాక్షిత : నెక్లెస్ రోడ్ లోని థ్రిల్ సిటీలో భారత స్వాతంత్ర వజ్రోత్సవాలలో భాగంగా మంత్రి శ్రీనివాస్…

ప్రతి ఇంటికి జాతీయ జెండా: వికారాబాద్ ఎమ్మెల్యే డాక్టర్ మెతుకు ఆనంద్

ప్రతి ఇంటికి జాతీయ జెండా: వికారాబాద్ ఎమ్మెల్యే డాక్టర్ మెతుకు ఆనంద్ నాడు వికారాబాద్ ఎమ్మెల్యే డాక్టర్ మెతుకు ఆనంద్ వికారాబాద్ మండల ప్రజాపరిషత్ కార్యాలయంలో వికారాబాద్ మండలం మహిళా సమైక్య సంఘాల మహిళా సోదరిమనులకు 75వ స్వత్రంత్ర భారత వజ్రోత్సవాల…

ఈ నెల 14వ తేదీన ముఖ్యమంత్రి చేతుల మీదుగా నూతన జిల్లా కలెక్టర్ కార్యాలయం ప్రారంభం

విద్యాశాఖ మాత్యులు శ్రీమతి సబితా ఇంద్రారెడ్డి , వికారాబాద్ ఎమ్మెల్యే డాక్టర్ మెతుకు ఆనంద్ , పరిగి ఎమ్మెల్యే కొప్పుల మహేష్ రెడ్డి మరియు చేవెళ్ల ఎమ్మెల్యే కాలే యాదయ్య వికారాబాద్ జిల్లా కేంద్రంలోని వికారాబాద్ జిల్లా సమీకృత కార్యాలయాల సముదాయం…

అంబరన్నాంటేలా 75వ స్వతంత్ర వజ్రోత్సవాల వేడుకలు నిర్వహించాలి

అంబరన్నాంటేలా 75వ స్వతంత్ర వజ్రోత్సవాల వేడుకలు నిర్వహించాలి సాక్షిత : విద్యాశాఖ మాత్యులు శ్రీమతి సబితా ఇంద్రారెడ్డి , జడ్పీ చైర్ పర్సన్ శ్రీమతి సునితా మహేందర్ రెడ్డి , వికారాబాద్ ఎమ్మెల్యే డాక్టర్ మెతుకు ఆనంద్ , పరిగి ఎమ్మెల్యే…

స్వాతంత్ర ఫలితాలు ప్రజలందరికి దక్కేలా తమ వంతు కృషి చేస్తామని ఉప సభాపతి తీగుల్ల పద్మారావు గౌడ్ అన్నారు

సికింద్రాబాద్ : స్వాతంత్ర ఫలితాలు ప్రజలందరికి దక్కేలా తమ వంతు కృషి చేస్తామని ఉప సభాపతి తీగుల్ల పద్మారావు గౌడ్ అన్నారు.సాక్షిత : సితాఫలమండీ క్యాంపు కార్యాలయం వద్ద “స్వతంత్ర వజ్రోత్సవాలలో భాగంగా ‘ఇంటింటీ కీ జండా లు ” అందించే…

గడపగడపకు మన ప్రభుత్వం, మైలవరం నియోజకవర్గం.

పినపాక గ్రామంలో విద్య నగరంలో గడప గడపకు మన ప్రభుత్వం కార్యక్రమంలో మన MLA వసంత కృష్ణ ప్రసాద్ తో కలసి పాల్గొన్న జి.కొండూరు మండల ZPTC మందా జక్రధరరావు (జక్రి) గడపగడపకు మన ప్రభుత్వం, మైలవరం నియోజకవర్గం. జి.కొండూరు మండలం…

విద్యాభివృద్ధికి పెద్దపీట వేస్తున్న సీఎం YS జగన్మోహన్ రెడ్డి

విద్యానగరంలో — విద్యాలయానికి శంకుస్థాపన చేసిన మైలవరం నియోజకవర్గ ఎమ్మెల్యే వసంత కృష్ణ ప్రసాద్ *విద్యాభివృద్ధికి పెద్దపీట వేస్తున్న సీఎం YS జగన్మోహన్ రెడ్డి—-ZPTC మందా జక్రి *సాక్షిత : జి కొండూరు మండలం జడ్పిటిసి మందా జక్రధరరావు (జక్రి) మాట్లాడుతూ…

నగర పాలక మేయర్ డాక్టర్ శిరీషను కలిసిన వరసిద్ధి వినాయక మహోత్సవ కమిటీ సభ్యులు

నగర పాలక మేయర్ డాక్టర్ శిరీషను కలిసిన వరసిద్ధి వినాయక మహోత్సవ కమిటీ సభ్యులు**సాక్షిత తిరుపతి : చవితి నిమజ్జనానికి సహకరించండి కమిటీ సభ్యులు*చవితి నిమజ్జనానికి అన్ని ఏర్పాట్లు చేపడుతాం మేయర్ డాక్టర్ శిరీష వినాయక సాగర్ అభివృద్ధి పనుల్లో భాగంగా…

Ads Blocker Image Powered by Code Help Pro

Ads Blocker Detected!!!

We have detected that you are using extensions to block ads. Please support us by disabling these ads blocker.

Powered By
100% Free SEO Tools - Tool Kits PRO

You cannot copy content of this page

Keerthy suresh Rashmika Mandanna SREELEELA SAMANTHA LAVANYA TRIPATHI HEROINE