ఎన్నికలో భాగంగా ఇంటింటి ప్రచారం చేస్తున్న ఎమ్మెల్యే దాసరి

Spread the love

మునుగోడు నియోజకవర్గం ఉపఎన్నికలో భాగంగా ఇంటింటి ప్రచారం చేస్తున్న ఎమ్మెల్యే దాసరి

సాక్షిత మునుగోడు : నాంపల్లి మండలం దామెర గ్రామంలో ఇంటింటి ప్రచారంలో భాగంగా స్థానిక నాయకులతో కలిసి ఇంటింటికీ వెళుతూ కారు గుర్తుకు ఓటు వేసి తెరాస అభ్యర్థి కూసుకుంట్ల ప్రభాకర్ రెడ్డి ని గెలిపించాలని అభ్యర్థించిన ఎమ్మెల్యే ,

ప్రజలను కలుస్తూ, వారి కష్ట సుఖాలను తెలుసుకుంటూ, వారితో మాట్లాడుతూ ప్రచారం నిర్వహించిన ఎమ్మెల్యే దాసరి మనోహర్ రెడ్డి , ఈ కార్యక్రమంలో ఉప సర్పంచ్ పెద్దులు, మాజీ సర్పంచ్ పొలగాని శ్రీనివాస్, మండల పార్టీ ప్రధాన కార్యదర్శి బొట్టు జగన్,ఎలెందర్, యాదయ్య, మండల శ్రీను, శంకర్, ఎల్లయ్య,రైతు బంధు గ్రామ కో ఆర్డినేటర్ అశోక్ ,పుదరి రమేష్,గ్రామ యువకులు, తెరాస ప్రజా ప్రతినిధులు, నాయకులు, కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు.*

Related Posts

You cannot copy content of this page