ఎమ్మెల్యే డాక్టర్ మెతుకు ఆనంద్ ఇంటింటికి

Spread the love

సాక్షిత : మునుగోడు నియోజకవర్గం చౌటుప్పల్ మున్సిపల్ పరిధిలోని 4వ వార్డు మరియు 15వ వార్డులలో మునుగోడు ఉప ఎన్నికల ప్రచారంలో భాగంగా… వికారాబాద్ జిల్లా భారత రాష్ట్ర సమితి (BRS) పార్టీ అధ్యక్షులు, ఎమ్మెల్యే డాక్టర్ మెతుకు ఆనంద్ ఇంటింటికి వెళుతూ

… TRS పార్టీ మరియు వామపక్ష పార్టీలు బలపరిచిన మునుగోడు ఎమ్మెల్యే అభ్యర్థి కూసుకుంట్ల ప్రభాకర్ రెడ్డి ని, కారు గుర్తుకు ఓటు వేసి భారీ మెజారిటీతో గెలిపించాలని, ప్రచారం నిర్వహించడం జరిగింది.

ఈ కార్యక్రమంలో వికారాబాద్ మరియు స్థానిక ప్రజాప్రతినిధులు, పార్టీ నాయకులు కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు.

Related Posts

You cannot copy content of this page