లస్మన్నపల్లిలో సామూహిక జాతీయ గీతాలాప చేసిన సర్పంచ్ కాయిత రాములు

లస్మన్నపల్లిలో సామూహిక జాతీయ గీతాలాప చేసిన సర్పంచ్ కాయిత రాములు సాక్షిత సైదాపూర్ కరీంనగర్ జిల్లా సైదాపూర్ /స్వాతంత్ర్య వజ్రోత్సవాల్లో భాగంగా మండలంలోని లస్మన్నపల్లి గ్రామంలో మంగళవారం ఉదయం 11:30 గంటలకు గ్రామపంచాయతీ ఆవరణలో సామూహిక జాతీయ గీతాలాపన నిర్వహించారు. గ్రామపంచాయతీ…

దళిత  బంధు వ్యాపార కేంద్రాల ప్రారంభం

దళిత  బంధు వ్యాపార కేంద్రాల ప్రారంభం డిప్యూటీ  స్పీకర్ పద్మారావు గౌడ్ సహకారంతో   దళిత బంధు పధకంలో భాగంగా   శ్రీమతి లలితమ్మ చిలకలగూడ లో     ఏర్పాటు చేసుకున్న ఎంబ్రాయిడరీ దుస్తుల కేంద్రాన్ని   తెరాస యువ నేత తీగుల్ల రామేశ్వర్ గౌడ్ ప్రారంభించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ…

స్వాతంత్ర వజ్రోత్సవ ద్వి సప్తాహ వేడుకల్లో భాగంగా సాముహిక జాతీయ గీతాలాపన కార్యక్రమం

స్వాతంత్ర వజ్రోత్సవ ద్వి సప్తాహ వేడుకల్లో భాగంగా సాముహిక జాతీయ గీతాలాపన కార్యక్రమం సాక్షిత : సికింద్రాబాద్ లో సందడిగా జరిగింది. అడ్డగుట్ట లో స్థానిక కార్పొరేటర్ శ్రీమతి లింగాని ప్రసన్న లక్ష్మి శ్రీనివాస్ అద్వర్యంలో ఘనంగా జరిగిన కార్యక్రమంలో ఉప సభాపతి తీగుల్ల పద్మారావు గౌడ్ ముఖ్య…

సామూహిక జాతీయ గీతాలాపన కార్యక్రమంలో కూకట్పల్లి డి.ఐ ఎస్.ఆంజనేయులు , ఎస్.ఐ టీ.శంకర్ మరియు విద్యార్థులు

స్వతంత్ర భారత వజ్రోత్సవ వేడుకలలో భాగంగా ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర్ రావు అదేశాల మేరకు సామూహిక జాతీయ గీతాలాపనలో భాగంగా ఈ రోజు ఉదయం 11:30 నిమిషాలకు వివేకానంద నగర్ డివిజన్ పరిధిలోని సౌత్ ఇండియా షాపింగ్ మాల్ సర్కిల్ వద్ద…

తెలంగాణ మీడియా జర్నలిస్ట్ యూనియన్ వ్యవస్థాపకులు సూర్య ప్రకాష్ రెడ్డి అకాల మరణం

తెలంగాణ మీడియా జర్నలిస్ట్ యూనియన్ వ్యవస్థాపకులు సూర్య ప్రకాష్ రెడ్డి అకాల మరణం తీరనిలోటునివాళులు అర్పించిన రాష్ట్ర వర్కింగ్ ప్రెసిడెంట్ ప్రభాకర్ రావు,ప్రధాన కార్యదర్శి విజయరాజు , జర్నలిస్ట్ లు హైదరాబాద్, తెలంగాణ మీడియా జర్నలిస్ట్ యూనియన్ రాష్ట్ర వ్యవస్థాపక అధ్యక్షులు,…

తిరుపతి శాసనసభ్యులు భూమన కరుణాకర రెడ్డి, మేయర్ శిరీషాలతో కలిసి వినాయక్‌సాగర్‌లో గణేష్ నిమజ్జన ఏర్పాట్లను పర్యవేక్షించిన తిరుపతి ఎంపీ మద్దిల గురుమూర్తి

తిరుపతి శాసనసభ్యులు భూమన కరుణాకర రెడ్డి, మేయర్ శిరీషాలతో కలిసి వినాయక్‌సాగర్‌లో గణేష్ నిమజ్జన ఏర్పాట్లను పర్యవేక్షించిన తిరుపతి ఎంపీ మద్దిల గురుమూర్తి. సాక్షిత : స్థానిక శాసనసభ్యులు భూమన కరుణాకర్ రెడ్డి గణేష్ నిమజ్జనానికి ఎలాంటి ఆటంకాలు ఎదురవ్వకుండా ఎలాంటి…

32వ వార్డ్ లో గడప గడపకు మన ప్రభుత్వం కార్యక్రమంలో పాల్గొన్న శాసనసభ్యులు డాక్టర్ గోపిరెడ్డి శ్రీనివాసరెడ్డి

32వ వార్డ్ లో గడప గడపకు మన ప్రభుత్వం కార్యక్రమంలో పాల్గొన్న శాసనసభ్యులు డాక్టర్ గోపిరెడ్డి శ్రీనివాసరెడ్డి ముఖ్యమంత్రి వైయస్ జగన్ మోహన్ రెడ్డి ఆదేశానుసారం నరసరావుపేట శాసనసభ్యులు డాక్టర్ గోపిరెడ్డి శ్రీనివాసరెడ్డి నరసరావుపేట పట్టణంలోని 32వ వార్డ్ లో పర్యటించారు.…

పోలీస్‌స్టేషన్‌లో తెదేపా నాయకుడికి గుండెపోటు

పోలీస్‌స్టేషన్‌లో తెదేపా నాయకుడికి గుండెపోటు బాపట్ల జిల్లా గవినివారిపాలెంలో తమ పార్టీ ఫ్లెక్సీలు, తోరణాలు తొలగిస్తున్నారని అభ్యంతరం చెప్పిన ఇద్దరు తెదేపా నేతలను పోలీసులు అదుపులోకి తీసుకొని స్టేషన్​కు తరలించగా..వారిలో ఒకరు గుండెపోటుకు గురయ్యారు. పోలీసులు విచారణ పేరుతో బెదిరించడంతోనే పార్టీ…

గూడెం మహిపాల్ రెడ్డి,కార్పొరేటర్ మెట్టు కుమార్ యాదవ్ ఆధ్వర్యములో పటాన్చెరు లోని పోలీస్ స్టేషన్ పక్కన గల డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్ విగ్రహం వద్ద సామూహిక జాతీయ గీతాలాపన కార్యక్రమం

సాక్షిత : తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం నిర్వహిస్తున్న 75వ స్వతంత్ర భారత వజ్రోత్సవాలలో భాగంగా శాసన సభ్యులు గూడెం మహిపాల్ రెడ్డి,కార్పొరేటర్ మెట్టు కుమార్ యాదవ్ ఆధ్వర్యములో పటాన్చెరు లోని పోలీస్ స్టేషన్ పక్కన గల డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్ విగ్రహం…

తెలంగాణా అమరవీరుల కుటుంబాలను పట్టించుకోరా కేసీఆర్?:షర్మిల

తెలంగాణా అమరవీరుల కుటుంబాలను పట్టించుకోరా కేసీఆర్?:షర్మిల స్వాతంత్ర్య దినోత్సవ వేడుకలను కూడా వైయస్ఆర్ తెలంగాణ పార్టీ అధినేత్రి వైయస్ షర్మిల తెలంగాణ సీఎం కేసీఆర్ ను టార్గెట్ చేశారు. తెలంగాణ అమరుల కుటుంబాలను, ప్రత్యేక రాష్ట్రం కోసం ఉద్యమాలు చేసి కాళ్లు,…

You cannot copy content of this page