కలెక్టరేట్ భవన సముదాయం ప్రారంభోత్సవ ఏర్పాట్లను సీపీ, కలెక్టర్ తో పరిశీలించిన మంత్రి, ఎమ్మెల్సీ, ఎమ్మెల్యేలు…

కలెక్టరేట్ భవన సముదాయం ప్రారంభోత్సవ ఏర్పాట్లను సీపీ, కలెక్టర్ తో పరిశీలించిన మంత్రి, ఎమ్మెల్సీ, ఎమ్మెల్యేలు…*సాక్షిత : * మేడ్చల్ జిల్లా, శామీర్ పేట్ మండల పరిధిలోని అంతాయపల్లిలో నూతనంగా నిర్మించిన జిల్లా కలెక్టరేట్ భవన సముదాయాన్ని ముఖ్యమంత్రి కేసీఆర్ రేపు…

SVIMS ఆసుపత్రి తిరుపతి వారి ఆధ్వర్యం లో PINK BUS కార్యక్రమం

సాక్షిత : SVIMS ఆసుపత్రి తిరుపతి వారి ఆధ్వర్యం లో PINK BUS కార్యక్రమం ద్వారా మహిళా ఆరోగ్యం ప్రధానాంశం గా భావించి మహిళలకు ఉచిత కాన్సర్ వ్యాధి నిర్ధారణ కై మహిళా వైద్య సిబ్బంది చే నిర్వహిస్తున్న ఉచిత వైద్య…

విద్యుత్ ప్రమాదంలోఇల్లు దగ్ధం ,5000 రూ ఆర్థిక సహాయం చేసిన ఎమ్మెల్యే బానోత్ శంకర్ నాయక్ ..

మహబూబాబాద్ నియోజకవర్గం నెల్లికుదుర్ మండలం రావిరాల గ్రామంలో కడరీ ఉప్పలయ్యా ఇల్లు ఇటీవల విద్యుత్ ప్రమాదంలో దగ్ధం కాగా విషయం తెలుసుకుని వారి ఇంటిని సందర్శించి సంబంధిత అధికారులతో మాట్లాడి ప్రభుత్వపరంగా అందే సహాయ సహకారాలు తక్షణమే అందేలా చూడాలని తక్షణ…

ఎంపీపీ తాడూరి వెంకట్ రెడ్డి బిజెపి హుజురాబాద్ ఎమ్మెల్యే ఈటెల రాజేందర్ సమక్షంలో భారతీయ జనతా పార్టీలో చేయడం

టిఆర్ఎస్ కు షాకింగ్ న్యూస్ మునుగోడు నియోజకవర్గం పరిధిలోని చౌటుప్పల్ మండలం ఎంపీపీ తాడూరి వెంకట్ రెడ్డి బిజెపి హుజురాబాద్ ఎమ్మెల్యే ఈటెల రాజేందర్ సమక్షంలో భారతీయ జనతా పార్టీలో చేయడం జరిగింది. వారితో పాటు చౌటుప్పల్ మాజీ జెడ్పిటిసి బుచ్చి…

ముఖ్యమంత్రి వై.యస్ జగన్మోహన్ రెడ్డి ని కలిసిన – కె.కె రాజు

ముఖ్యమంత్రి వై.యస్ జగన్మోహన్ రెడ్డి ని కలిసిన – కె.కె రాజు విశాఖపట్నం విచ్చేసిన రాష్ట్ర ముఖ్యమంత్రి వై.యస్ జగన్మోహన్ రెడ్డి ని మర్యాద పూర్వకంగా కలిసిన విశాఖ ఉత్తర నియోజకవర్గ సమన్వయకర్త,రాష్ట్ర నెడ్ క్యాప్ చైర్మన్ కె.కె రాజు

ప్రజా సంగ్రామ యాత్రలో టీఆర్ఎస్ గుండాల దాడిని తీవ్రంగా ఖoడిస్తున్నాం

ప్రజా సంగ్రామ యాత్రలో టీఆర్ఎస్ గుండాల దాడిని తీవ్రంగా ఖoడిస్తున్నాం బీజేపీ కార్యకర్తలపై దాడి చేసిన వారిని వెంటనే అరెస్ట్ చేయాలి.. ప్రోత్సహించిన జిల్లా మంత్రిని మరియు పోలీసులపై చర్యలు తీసుకోవాలి… శేరిలింగంపల్లి నియోజకవర్గం బీజేపీ నాయకులు.. రాష్ట్ర బీజేపీ అధ్యక్షులు…

స్వతంత్ర భారత వజ్రోత్సవ ద్వి సప్తాహ వేడుక

సాక్షిత : స్వతంత్ర భారత వజ్రోత్సవ ద్వి సప్తాహ వేడుకలలో భాగంగా ‘ ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర్ రావు అదేశాల మేరకు సామూహిక జాతీయ గీతాలాపనలో భాగంగా ఈ రోజు ఉదయం 11:30 నిమిషాలకు గచ్చిబౌలి డివిజన్ పరిధిలోని విప్రో సర్కిల్…

ఉయ్యురు వైసిపి జడ్పిటిసి యలమంచిలి పూర్ణిమ తన పదవికి రాజీనామా

ఉయ్యురు వైసిపి జడ్పిటిసి యలమంచిలి పూర్ణిమ తన పదవికి రాజీనామా తన రాజీనామా పత్రాన్ని మచిలీపట్నంలోని కలెక్టర్ కార్యాలయంలో జిల్లా కలెక్టర్ రంజిత్ భాషకి అందజేత. ప్రజా ప్రతినిధి అయిన తనకు పార్టీ పెద్దలు సరైన ప్రాతినిధ్యం ఇవ్వడం లేదని గత…

75వ స్వాతంత్ర భారత వజ్రత్సవలలో భాగంగా

75వ స్వాతంత్ర భారత వజ్రత్సవలలో భాగంగా“సామూహిక జాతీయ గీతఆలాపన” కార్యక్రమం కూకట్ పల్లిలోని Y జంక్షన్ వద్ద సైబరాబాద్ పోలీస్ కమిష్నరెట్ వారి ఆధ్వర్యంలో నిర్వహించడం జరిగింది ఈ ఒక్క కార్యక్రమంలో బాలానగర్ డివిజన్ కార్పొరేటర్ ఆవుల రవీందర్ రెడ్డి డివిజన్…

ముదిరాజ్ సంఘం మహిళా అధ్యక్షురాలు కలకుంట్ల స్వాతి

బాలానగర్ డివిజన్ ముదిరాజ్ సంఘం నూతన కార్యవర్గం ఎన్నిక కావడం సందర్భంగా నూతన అధ్యకుడు రవి ముదిరాజ్ మరియు ముదిరాజ్ సంఘం మహిళా అధ్యక్షురాలు కలకుంట్ల స్వాతి బాలానగర్ డివిజన్ కార్పొరేటర్ ఆవుల రవీందర్ రెడ్డి ని మర్యాదపూర్వకంగా కలిశారు ఈ…

You cannot copy content of this page