ఎంపీపీ తాడూరి వెంకట్ రెడ్డి బిజెపి హుజురాబాద్ ఎమ్మెల్యే ఈటెల రాజేందర్ సమక్షంలో భారతీయ జనతా పార్టీలో చేయడం

Spread the love

టిఆర్ఎస్ కు షాకింగ్ న్యూస్ మునుగోడు నియోజకవర్గం పరిధిలోని చౌటుప్పల్ మండలం ఎంపీపీ తాడూరి వెంకట్ రెడ్డి బిజెపి హుజురాబాద్ ఎమ్మెల్యే ఈటెల రాజేందర్ సమక్షంలో భారతీయ జనతా పార్టీలో చేయడం జరిగింది. వారితో పాటు చౌటుప్పల్ మాజీ జెడ్పిటిసి బుచ్చి రెడ్డి ,చౌటుప్పల్ మాజీ టిఆర్ఎస్ మండల అధ్యక్షులు కంది లక్ష్మారెడ్డి , టిఆర్ఎస్ సీనియర్ నాయకులు ఎడ్ల మహేందర్ రెడ్డి బిజెపి పార్టీలో చేరడం జరిగింది. వీరికి బీజేపీ కండువా కప్పి పార్టీలోకి ఆహ్వానించారు ఎమ్మెల్యే ఈటెల రాజేందర్

Related Posts

You cannot copy content of this page