విద్యుత్ ప్రమాదంలోఇల్లు దగ్ధం ,5000 రూ ఆర్థిక సహాయం చేసిన ఎమ్మెల్యే బానోత్ శంకర్ నాయక్ ..

Spread the love

మహబూబాబాద్ నియోజకవర్గం

నెల్లికుదుర్ మండలం రావిరాల గ్రామంలో కడరీ ఉప్పలయ్యా ఇల్లు ఇటీవల విద్యుత్ ప్రమాదంలో దగ్ధం కాగా విషయం తెలుసుకుని వారి ఇంటిని సందర్శించి సంబంధిత అధికారులతో మాట్లాడి ప్రభుత్వపరంగా అందే సహాయ సహకారాలు తక్షణమే అందేలా చూడాలని తక్షణ సహాయం కింద 5000 రూ ఆర్థిక సహాయం చేసిన ఎమ్మెల్యే బానోత్ శంకర్ నాయక్ ..

అనంతరం కడరీ లక్ష్మీ నర్సు అనారోగ్యంతో ఇబ్బది పడుతుండగా విషయం తెలుసుకుని వారి ఇంటికి వెళ్లి 5000 రూ ఆర్థిక సహాయం చేసిన ఎమ్మెల్యే బానోత్ శంకర్ నాయక్ ..

అనంతరం అదే గ్రామానికి చెందిన దూడపాక యకయ్య మరియు జల్లా జంపయ్య ఇటీవల మృతిచెందగా విషయం తెలుసుకుని వారి కుటుంబ సభ్యులను పరామర్శించి ఆర్థిక సహాయం చేసిన ఎమ్మెల్యే బానోత్ శంకర్ నాయక్ ..

ఎమ్మెల్యే వెంట మండల అధ్యక్షులు పరిపాటి వెంకట్ రెడ్డి , వైస్ ఎంపీపీ జెల్ల వెంకటేష్ , సీనియర్ నాయకులు ఆకుల జగ్గయ్య , స్థానిక సర్పంచ్ అనిల్ , గ్రామ పార్టీ అధ్యక్షులు వెంకటాచారి , సత్తయ్య , గ్రామ తెరాస ముఖ్యనాయకులు తదితరులు ఉన్నారు ..

Related Posts

You cannot copy content of this page