దాములూరులో అభివృద్ధి, సంక్షేమానికి రూ.8.91 కోట్లు మైలవరం శాసనసభ్యులు వసంత వెంకటకృష్ణ ప్రసాదు వెల్లడి ఇబ్రహీంపట్నం దాములూరు సచివాలయం పరిధిలో అభివృద్ధి, సంక్షేమ పథకాల కోసం రూ.8.91,13,600లు ఖర్చు చేసినట్లు మైలవరం శాసనసభ్యులు వసంత వెంకట కృష్ణ ప్రసాదు వెల్లడించారు. దాములూరు…
గడప గడపకు వైసీపీ ప్రభుత్వం కార్యక్రమం లో రెండు కుటుంబాల దీర్ఘకాల సమస్యకు పరిష్కారం రెండు కుటుంబాల వ్యధ లను తోలగించి నవ వసంతం నింపిన ఎమ్మెల్యే వసంత ఇబ్రహీంపట్నం విధి వెక్కిరించిన ఒక కుటుంబ దీన గాథ. అగవైకల్యం తో…
వైభవంగా శ్రీవారి మెట్లోత్సవం – అలిపిరి పాదాల మండపం వద్ద ఘనంగా మెట్లపూజసాక్షిత, తిరుపతి బ్యూరో: టీటీడీ దాససాహిత్య ప్రాజెక్టు ఆధ్వర్వంలో శ్రీవారి త్రైమాసిక మెట్లోత్సవం శనివారం తెల్లవారుజామున తిరుపతిలోని అలిపిరి పాదాలమండపం వద్ద వైభవంగా జరిగింది. దాససాహిత్య ప్రాజెక్టు ప్రత్యేకాధికారి…
విశాఖపట్నం పర్యటనలో తన కాన్వాయ్ ఆపి ప్రజల సమస్యలు విన్న సీ.ఎం. వై.యస్. జగన్మోహన్ రెడ్డి .సాక్షిత : సీ.ఎం.ని కలిసి తమ బిడ్డల అనారోగ్య సమస్య వివరించి శస్త్రచికిత్సకు సాయం చేయాల్సిందిగా కోరిన శ్రీకాకుళం జిల్లా డీఆర్ వలస గ్రామానికి…
అందరూ పర్యావరణహిత మట్టి గణపతులనే పూజించాలిరాష్ట్ర వ్యాప్తంగా మట్టి విగ్రహాల పంపిణీకి రంగం సిద్ధం కాలుష్య నియంత్రణ మండలి ఆధ్వర్యంలో 1.40 లక్షల ప్రతిమల పంపిణీకి శ్రీకారం మట్టి వినాయక విగ్రహాలను పంపిణీ చేసిన మంత్రులు మంత్రి ఇంద్రకరణ్ రెడ్డి, తలసాని…
వికారాబాద్ ఎమ్మెల్యే డాక్టర్ మెతుకు ఆనంద్ ధారూర్ మండల పరిధిలోని మున్నూరు సోమారం గ్రామానికి చెందిన C. నర్సింలు కు దళిత బంధు పథకంలో మంజూరైన టెంట్ హౌస్ షాప్ ను ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో ప్రజాప్రతినిధులు, అధికారులు, పార్టీ నాయకులు…
అర్హులందరికీ ఆసరా పెన్షన్లు అందిస్తాం: వికారాబాద్ ఎమ్మెల్యే డాక్టర్ మెతుకు ఆనంద్ * వికారాబాద్ ఎమ్మెల్యే డాక్టర్ మెతుకు ఆనంద్ ధారూర్ మండల పరిధిలోని మున్నూరు సోమారం గ్రామంలో తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం నూతనంగా మంజూరు చేసిన 50 మంది లబ్ధిదారులకు…
పడకేసిన పారిశుధ్యం, పల్లె ప్రగతిలో ఏం చేశారని ఆగ్రహం వ్యక్తం చేసిన వికారాబాద్ ఎమ్మెల్యే డాక్టర్ మెతుకు ఆనంద్ *వికారాబాద్ ఎమ్మెల్యే డాక్టర్ మెతుకు ఆనంద్ “మీతో నేను” కార్యక్రమంలో భాగంగా ధారూర్ మండల పరిధిలోని క్యాచారం మరియు మున్నూరు సోమారం…
సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తిగా ఉదయ్ ఉమేష్ లలిత్ ప్రమాణ స్వీకారం సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తిగా ఎన్వీ రమణ పదవీ విరమణ చేశారు. సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తిగా జస్టిస్ ఉదయ్ ఉమేష్ లలిత్ పదవీ బాధ్యతలు చేపట్టనున్నారు.భారత 49వ ప్రధాన న్యాయమూర్తిగా లలిత్…
సీఎం కేసీఆర్ పర్యటనకు చురుగ్గా ఏర్పాట్లు:మంత్రి గంగుల కమలాకర్… సీఎం కేసీఆర్ పెద్దపల్లి జిల్లా పర్యటన కోసం యుద్ధ ప్రాతిపదికన ఏర్పాట్లు జరుగుతున్నాయని బీసీ సంక్షేమ శాఖ మంత్రి గంగుల కమలాకర్ పేర్కొన్నారు. ఈ నెల 29న ముఖ్యమంత్రి కేసీఆర్ పాల్గొనే…